యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడ్డట్టు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేర�
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బ్రతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. రీసెంట్గా సింగర్ లక్కీ అలి చనిపోయాడంటూ ప్రచారం చేయగా, అవన్నీ వాస్తవాలని
అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందనక్కర్�
కరోనాతో అనేక మంది ప్రముఖులు కన్నుమూస్తున్నారు. వారి మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందుతుంది. తాజాగా కరోనా కారణంగా మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత మదంపు కుంజుకుట్టన్(81) కోవిడ్-19 బార�
దేశంలోని ఇతర ఫార్మా కంపెనీలను టీకాఉత్పత్తిలో భాగస్వాములను చేయండిఅలాగైతేనే ప్రజలందరికీ వ్యాక్సిన్ సాధ్యంలేదంటే.. రెండేండ్లు పడుతుందిపధాని మోదీకి కేజ్రీవాల్ సూచన న్యూఢిల్లీ, మే 11: దేశంలో కరోనా టీకాలన�
న్యూఢిల్లీ, మే 10: యాంటీ పారసైటిక్ ఔషధం ‘ఐవర్మెక్టిన్’ను క్రమం తప్పకుండా వాడటం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చన్న వార్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తోసిపుచ్చింది. క్లినికల్ ట్రయల్స్ కోసం మి
వ్యాక్సిన్ హబ్గా మన ఎయిర్కార్గో ఔషధాల దిగుమతి, ఎగుమతుల్లో కీలకం కష్టకాలంలో చురుకైన పాత్ర శంషాబాద్, మే 11: సామాజిక సేవలో, విపత్కర పరిస్థితుల్లో దేశానికే దిక్సూచిగా జీఎంఆర్ హైదరాబాద్ (శంషాబాద్) అంతర్
ఈ ఫొటోలో ఉన్న ముసలావిడ పేరు సింగారం ఆండాలమ్మ(100).. ఎవర్నీ విడిచిపెట్టకుండా దాడి చేస్తున్న కరోనా మహమ్మారి ఈమెనూ ఆవహించింది. ఎంతోమంది వైరస్ తీవ్రతను తట్టుకోలేక మరణశయ్యపైకి చేరితే, ఈమె మాత్రం వందేండ్ల వయసుల�
కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా చెలరేగిపోతూ వేల మంది ఉసురు తీస్తున్న సమయంలో దేశంలోని అనేక రాష్ర్టాలు దాదాపు పదహారు నుంచి ఇరవై గంటల లాక్డౌన్ ను విధించి కఠినంగా అమలు చేస్తున్నాయి. సంపూర్ణ లాక్ డౌన్ అనేద
మానవాళి మీద విరుచుకుపడుతున్న కరోనా వైరస్కు ఎటువంటి సరిహద్దులు లేవు. ఎటువంటి అడ్డుగోడలు లేవు. ఎప్పటికప్పుడు కొత్త రూపాలను, కొత్త శక్తిసామర్థ్యాలను సంతరించుకుంటూ మానవసమాజం మీద యుద్ధం చేస్తున్నది. మరి, ఆ
చెన్నై, మే 11: కరోనా ప్రభావాన్ని చూసి చలించాడు తమిళనాడులోని మదురైకి చెందిన బాలుడు హరీశ్ వర్మన్. తాను దాచుకున్న డబ్బులను సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్కు పంపాడు. కరోనాతో బాధపడుతున్న వారికి ఈ డబ్బులను ఖర్చు చే�
విక్టోరియా: అత్యధిక జనాభా కోవిడ్ టీకాలు తీసుకున్న సెషెల్స్ లో కరోనా విజృంభణ శాస్త్ర్రవేత్తలను విస్మయానికి గురిచేస్తున్నది. టూరిజం ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సెషెల్స్ జనాభా సుమారు లక్ష దాకా ఉంటుంది. చైనా వి