కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఇప్పుడు చాలా మంది సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు. ముఖ్యంగా ఇందులో దర్శకులు ఎక్కువగా మరణిస్తూ ఉండడం విషాదం. టాలీవుడ్ లో�
కరోనా వైరస్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే అనేక సినీ ప్రముఖులు విరాళాలు అందచేశారు. తొలుత హీర
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు లాక్ డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
కరోనా | కర్ణాటక రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున కర్ణాటక ప్రజలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలకు రాకుండా సరిహద్దులు మూసి వేస్తున్నారు.
ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఎన్టీఆర్కు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పాజిటివ్ వ�
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కొందరు త్వరగానే కోలుకుంటుండగా, మరి కొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం బ�
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి | వైద్యులు కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉండడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కరోనా బారిప పడుతున్నారు. అయితే ఈ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి మాస్క్తో పాటు శానిటైజేషన్, భౌతిక దూరం పాట
ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజుకు కొన్ని వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. రానున్న రోజులలో థర్డ్ వేవ్ కూడా వస్తుందని హెచ్చరికలు వస్తున�
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుటుంబమంతా హోమ్ఐసోలేషన్లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్