హెచ్చరిక సంకేతాలను అన్ని దేశాలు పట్టించుకోలేదు మేల్కొని ఉంటే విపత్తు నివారణ సాధ్యమయ్యేది జాప్యం, ఊగిసలాటతో పరిస్థితి చేయి దాటింది ఎమర్జెన్సీ ప్రకటించడంలో డబ్యూహెచ్వో జాప్యం నివేదికలో ఎండగట్టిన అంతర
ఆక్సిజన్ తగ్గినా కనిపించని లక్షణాలునాగ్పూర్, మే 12: కరోనా సోకిన కొంత మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం, ఆక్సిజన్ అందక చనిపోవడం లాంటి ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ లక్షణాలు ఎక్కువగా కన�
న్యూయార్క్, మే 12: గర్భిణులు కరోనా వ్యాక్సిన్లను వేయించుకోవచ్చని, అవి సురక్షితమైనవేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాదమని ఇటీవల ఇంటర్నెట్లో వెల్లువెత్తుతున్�
కేంద్రానికి హామీ ఇచ్చిన భారత్ బయోటెక్, సీరంవచ్చే నాలుగు నెలలకు ప్రణాళికల సమర్పణ న్యూఢిల్లీ, మే 12: వచ్చే నాలుగు నెలల్లో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్రానికి భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట�
సౌరాష్ట్ర వర్సిటీ పరిశోధకుల సర్వేలో వెల్లడి రాజ్కోట్, మే 12: ‘మాకు ఇమ్యూనిటీ ఎక్కువ. వైరస్ సోకినా ఏం కాదు’ కొంతమంది యువతలో ఉన్న అపోహ, అతివిశ్వాసం ఇది. ఈ అతివిశ్వాసంతోనే అనవసరంగా రోడ్లమీదకు వస్తున్నారు. న
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ దాదాపు గరిష్ఠ స్థాయికి చేరుకొన్నదని, అయితే రోజువారీ కేసులు పూర్తిగా దిగువకు రావడానికి జూలై దాకా సమయం పట్టవచ్చని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ అభిప్రాయపడ్డారు
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో అసువులు బాస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ కన్నవారిని కోల్పోగా, తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆర్పీసింగ్ తండ్రి కన్నుమూశారు. గత
ముంబై: కష్టకాలంలో నిత్యం ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న నర్సుల కృషి అమూల్యమైనదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ �
కోటపల్లి: లాక్డౌన్ సమయంలో మహారాష్ట్రవాసులు తెలంగాణలోకి ప్రవేశించకుండా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామ గ్రామప్రజలు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేశారు. ఓవైపు చెక్పోస్టుల వద్ద పోలీసులు త�
మంత్రి జగదీష్ రెడ్డి | ప్రాథమికఆరోగ్య కేంద్రాల్లోను ఐసోలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను దీని నుంచి కాపాడేందుకే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.