ఆర్థిక సాయం, భోజన ప్యాకెట్లు.. అందజేసిన ‘మెట్రో లీగల్ అథారిటీ’ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు/ నాంపల్లి, మే 16 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో వలస కూలీలకు మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండగా న
కరోనా వేళ అన్ని చిత్రవిచిత్రాలే చోటుచేసుకుంటున్నాయి. పురోహితుడు కారులో నుంచి మం త్రాలు చదివితే వేదికపై పెండ్లి తంతు కొనసాగింది. ఈ విచిత్ర ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ లో ఆదివారం చోటుచేసుకున్నది. కోహెడకు చ
కోఠి ఈఎన్టీలో 30-50 బెడ్స్తో చికిత్స కేంద్రం కోఠి ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ గతంలోనూ పలువురు రోగులకు చికిత్స ఆదిలోనే గుర్తిస్తే ఎండోస్కోపీతో నియంత్రణ ఇటీవల ముగ్గురికి శస్త్రచికిత్స.. �
ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో మెరుగైన సౌకర్యాలు ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లు ఎక్కువే వైద్య మౌలిక సదుపాయాల్లో భేష్ జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సర్వేలో వెల్లడి రెండోవేవ్కు మ�
ఖాతాదారులకు ఎయిర్టెల్ ఆఫర్రూ.49 రీచార్జ్ ప్యాక్ ఒకసారి ఉచితంఅల్పాదాయ వర్గాలైన 5.5 కోట్ల మందికి లబ్ధి న్యూఢిల్లీ, మే 16: కరోనా సోకి దవాఖానలలో చికిత్స పొందుతున్న తమ బంధువుల క్షేమ సమాచారాలు తెలియక క్షోభ పడ�
నిజామాబాద్ : కరోనా పాజిటివ్ ఎక్కువగా ఉన్న, కరోనా లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన జిల్లా కమ్మర�
న్యూఢిల్లీ: ప్రస్తుతం రకరకాలుగా మార్పు చెందుతున్న కోవిడ్ వైరస్ నుంచి కోవాగ్జిన్ టీకా రక్షణ కల్పిస్తుందని ఆ టీకాను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ వెల్లడించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీ, భారత వైద్య �
కోవిడ్ కారణంగా ఎన్నో కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయి. ఎన్నో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా మనతో కలిసే ఉన్న వాళ్లు ఉన్నఫలంగా శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోతున్నారు. అంత�
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులని కబళిస్తుంది. కరోనాతో కనీసం రోజుకు ఇద్దరు ప్రముఖులైన కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి అదృష్టదీపక్( 70) కరోనాతో �
గువాహటి: హిజ్రాల కోసం అస్సాం ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా టీకాల కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం మొదటిరోజు 30 మందికి టీకా వేశారు. దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. గ�
కరోనాతో గత ఏడాది అందరి పరిస్థితి దుర్భరంగా మారింది. 2020 చివరలో కాస్త కరోనా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాని మళ్లీ ఉప్పెనలా విజృంభించడంతో పిట్టల్లా రాలిపోతున్నారు. కొందరి పరిస్తితి ద�