శరీరంలో వైరస్ ర్యాపిడ్ టెస్ట్లో కనిపించదు ఇన్ఫెక్షన్ను గుర్తించేందుకు ఇతర విధానాలు ప్రభుత్వ దవాఖానల్లో టెస్టులన్నీ ఉన్నాయి కరోనాను ముందే గుర్తిస్తే ఈజీగా గెలవొచ్చు కింగ్కోఠి నోడల్ అధికారి డాక�
మెల్బోర్న్: తమ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లను సురక్షితంగా, వేగంగా స్వదేశానికి పంపిన బీసీసీఐకి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కృతజ్ఞతలు తెలిపింది. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడ్డాక ఆసీస్ బృ�
షేక్ బుడాన్ బేగ్ | టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ కరోనాతో సోమవారం బెంగళూరులో మృతి చెందారు.
బ్లాక్ ఫంగస్ | జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లేశం అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు సర్పంచ్ ఇనుగాండ్ల కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు పుట్టిస్తుంది. రోజురోజుకు కరోనా భారీగా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా బారిన పడి ఎంతో మంది తనువు చ�
కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న సమయంలో ఎందరో నిరాశ్రయులవుతున్నారు. కొందరు ఆక్సిజన్ లేక సరైన చికిత్స దొరక్క ప్రాణాలు విడుస్తున్నారు. పేద ప్రజలుని ఆదుకునేందుకు సోనూసూద్తో పాటు పలువురు �
కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన నటులకు కరోనా అని తెలుసుకొని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొందరు అయితే దేవాలయాలకు వెళ్లి త్వ�
సినీ గేయరచయిత, కవి అదృష్టదీపక్(70) కరోనాతో ఏపీలోని కాకినాడలో ఆదివారం కన్నుమూశారు. బహుముఖప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న అదృష్టదీపక్ పలు అభ్యుదయ చిత్రాల్లో అర్థవంతమైన పాటల్ని రాశారు. వామపక్ష భావజాలంతో ప�
న్యూఢిల్లీ, మే 16: కరోనా ఉద్ధృతి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గతంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు నేటి
రూ.2 వేలకే సీటీ స్కాన్ సేవలుకరోనాపై సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేసే హాస్పిటల్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిమంచిర్యాల టౌన్, మే 16 : కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో లా�
నిత్యం వెయ్యిమందికి ఉచిత భోజనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): హోం ఐసొలేషన్లో ఉంటున్న కరో నా బాధితులకు ఆర్యవైశ్య మహాసభ ఆపన్న హస్తమందిస్తున్నది. ప్రతిరోజూ వెయ్యిమందికి రెండునెలలపాటు ఉచితంగ�
స్టేషన్ఘన్పూర్, మే 16: ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా సోకగా.. 90 ఏళ్ల తాత, 6 నెలల వయసున్న బాబు కరోనా ను జయించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడం పీహెచ్సీ పరిధిలోని కోమటిగూడెంకు చెందిన గొట్టం యాద�