క్రైం న్యూస్ | కుల మతాలు, భౌతిక సంబంధాల కంటే మానవత్వమే ముఖ్యమని భావించిన కొందరు ముస్లిం యువకులు కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటారు.
కుటుంబాలకు ‘జంట’ కరోనా సవాళ్లు|
కరోనా మహమ్మారితో కుటుంబాలు జంట సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. హెల్త్ కేర్ ఖర్చులతోపాటు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..
వ్యాక్సిన్ వేసుకున్న వారిలో 0.07 శాతం మందికే కరోనా 18.51 కోట్ల మందికి టీకా.. 1.43 లక్షల మందిలోనే వైరస్ టీకాలతో మహమ్మారికి సమర్థంగా అడ్డుకట్ట న్యూఢిల్లీ, మే 18: కరోనా కట్టడికి టీకాలు సంజీవనిలా పనిచేస్తున్నట్టు మరో
హైదరాబాద్ : పదో తరగతి మార్కుల లెక్కింపు, బోర్డుకు సమర్పించే గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం పొడిగించింది. గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెల
కరోనా | కరోనా మహమ్మారి వెళ్లిపోవాలని ఇంద్రవెల్లి మండలం ముత్నుర్ గ్రామంలో గ్రామ పటేల్ హాచ్ కే జంగు ఆధ్వర్యంలో మహిళలందరూ గ్రామంలోని ఆలయాల్లో దేవతలకు జలంతో అభిషేకం నిర్వహించారు.
లక్నో: వైద్య సౌకర్యాల విషయంలో భారతదేశంలో పట్నాలకు, పల్లెలకు జమీన్ ఆస్మా అంతరముందని ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా యూపీ వంటి వెనుకబడిన రాష్ట్రంలో చాలా ఊళ్లల్లో కుటుంబాలకు కుటుంబాలే కరోనా
మంత్రి ఐకే రెడ్డి | రోనా సోకి తల్లిదండ్రులను కొల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కరోనాపై సుదీర్ఘ పోరాటం అనంతరం కన్నుమూశారు. ఆన వయసు 62 సంవత్సరాలు. కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన అగర్వాల్
ఇలాగే ముందుకు సాగండి హైకోర్టు ప్రశంసల జల్లు హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కట్టడికోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు కొనియాడింది. లాక్డౌన్, కర్ఫ్యూ అమలుచేస్తున్న పోలీసులను ప్
48 దవాఖానల్లో కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు.. 324 టన్నుల సామర్థ్యం హైదరాబాద్లో 100 టన్నుల ప్లాంటు 10 రోజుల్లోగా 11 ఆక్సిజన్ ట్యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత రావొద్దు ఇతర రాష్ర్టాలపై ఆధారప�
అప్రమత్తమైన సింగపూర్, తైవాన్.. స్కూళ్లు బంద్ పలు దేశాల్లో విస్తరిస్తున్న బీ.1.617 స్ట్రెయిన్ సింగపూర్లో 38 కేసులు.. ప్రభుత్వం అప్రమత్తం విద్యాసంస్థలు మూసివేత.. అదే బాటలో తైవాన్ 40కి పైగా దేశాల్లోకి కొత్తర
45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తొలి టీకాతో అపోహలు తొలగించిన సర్పంచ్ ఇంటింటికీ వెళ్లి 314 మంది అర్హుల గుర్తింపు విడతలవారీగా అందరికీ రెండు డోసులు పూర్తి నిబంధనల అమలుతో మహమ్మారి దూరం సంక్షేమ, అభ�