కోలుకొన్న రెండ్రోజులకు బ్లాక్ఫంగస్.. రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ గాంధీకి వృద్ధురాలి తరలింపు సుల్తాన్బజార్, మే 23: కరోనా నుంచి కోలుకొన్న ఓ వృద్ధురాలికి రెండు రోజులకే బ్లాక్ఫంగస్ సోకింది. దాం�
పుట్టిన వారానికే పాజిటివ్ కిమ్స్ వైద్యుల ప్రత్యేక చికిత్స నిలిచిన 37 రోజుల చిన్నారి ప్రాణాలు మాదాపూర్, మే 23: ఓ శిశువు పుట్టిన వారానికే కరోనా బారిన పడింది. కిమ్స్లో ప్రత్యేక విధానంతో చికిత్సచేసిన వైద్య�
అధికంగా వాడే రుమటాలజీ, కిడ్నీ రోగుల్లో తలెత్తని బ్లాక్ ఫంగస్ కొవిడ్ రోగుల్లోనే ఎందుకు? మాస్కు, ఆక్సిజన్, ఇతర కారణాలు చెప్తున్న వైద్యులు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, చార్మినార్, సుల్తాన్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై నెటిజన్ల ట్రోల్ హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఇది కరోనా కాలం.. పౌష్ఠికాహారం మాత్రమే తినండని ప్రభుత్వాల దగ్గరి నుం చి డాక్టర్ల వరకు అందరూ చెప్తున్నారు. దాత లు కూడా వీలైనంత వ
కొవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ మహమ్మారి విలయంతో లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. గతేడాది కన్నా పరిస్థితులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. అయితే ఇవిప్�
దుబాయ్: కరోనా వైరస్ విజృంభణకారణంగా వాయిదాపడ్డ ఈ ఏడాది ఆసియాకప్ను 2023లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం గతేడాది పాకిస్థాన్ వేదికగా ఆసియాకప్ జరుగాల్సి ఉన్�
మంత్రి హరీశ్ రావు | వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖాన-మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులను ఆదేశించారు.
తెలంగాణ| ప్రముఖ చిత్రకారుడు గోపి మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్గా, కార్టూనిస్ట్గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచారని కొనియాడా�
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త కరోనా కేసులు గురువారం 3,009కి పడిపోయాయి. దీంతో పాజిటివిటీ రేటు 4.76 శాతం దిగువకు పడిపోయింది. ఏప్రిల్ 4 తర్వాత ఢిల్లీలో ఇంత తక్కు స్థాయికి పాజిటివిటీ రేటు పడిపోవడం ఇదే ప్రథమం. దీంతో ఢిల�
స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరంజీవిని చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఆ కోవలో యర్రా నాగబాబు అనే అభిమాని కూడా ఉన్నారు. చిరంజీవి పిలుపు మేరకు నాగబాబు.. కోనసీమలో ఐ బ్యాంక్ ఏర్పాటు చ�
సినిమాటోగ్రాఫర్ జయరాం కన్నుమూత | ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీ జయరాం(70) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రముఖ దవాఖానలో చేరారు.