అనవసరంగా రోడ్డు మీదికి వస్తే చర్యలు అనుమతులుంటే వదిలేయండి పోలీసులకు డీజీపీ ఆదేశాలు హైదరాబాద్ మే 24 (నమస్తే తెలంగాణ), బేగంపేట్: ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనదారులకు తప్పనిసరిగా సంబంధి�
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిగద్వాల, మే 24 : కరోనా బాధితులకు మనోధైర్యమే మందని, వారిలో మనోనిబ్బరాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జోగులాంబ గద
విక్టోరియా హోమ్లో కరోనా సోకినవారిని జాగ్రత్తగా చూసుకోవాలి అధికారులకు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశం హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): సరూర్నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోమ్లో కొ
రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు రాష్ట్రంలో బ్లాక్ఫంగస్ను సమర్థంగా అడ్డుకోవాలి అవసరమైన అన్ని మందులకు ఆర్డర్ బ్లాక్ఫంగస్ బెడ్ల సంఖ్య 1500కు పెంపు యుద్ధ ప్రాతిపదికన డాక్టర్ల నియామకాలు సమీక్షలో ము�
అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి మన్నలు పొందుతున్న రియల్ హీరో సోనూసూద్. గత ఏడాది కన్నా ఈ ఏడాది దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్న సోనూసూద్ సరైన వసతుల్లేక ఎంతోమంది కరోనాతో �
కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తండ్రి కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తండ్రి మృతితో తీవ్ర డిప్రెషన్లో ఉన్న ప్రదీప్ తాజాగా తన తసోషల్ మీడియాలో ఎమోష
వనిత విజయ్ కుమార్ ఈ పేరు కొన్నాళ్ల క్రితం వార్తలలో తెగ నానుతూ వచ్చింది. సీనియర్ నటుడు వినిత విజయ్ కుమార్ తనయ వనిత ఇటీవల మూడో వివాహం చేసుకుంది. ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. అతనితో అయి�
కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు చర్యలు జిల్లాస్థాయిలో పర్యవేక్షణకు కేంద్ర నిపుణుల బృందం త్రిముఖ వ్యూహంతో మహారాష్ట్ర, టాస్క్ఫోర్స్తో ఢిల్లీ అదేబాటలో కర్ణాటక, గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ పిల్లల
కాగ్నిటివ్ వ్యాక్సిన్ వేసుకొందాం ఇవీ.. సమాజానికి నేటి అవసరాలు ప్రతికూల కథనాలతో జనం బెంబేలు భయంగొల్పుతున్న ప్రసార సాధనాలు కరోనా కన్నా డేంజర్.. నెగెటివ్ వార్తలు ఆరోగ్యంగా ఉన్నవారి గుండెల్లోనూ దడ నైతి�
వ్యాక్సిన్ అభివృద్ధిలో ఐఐఎస్సీ-బెంగళూరు ప్రస్తుత వ్యాక్సిన్లను తలదన్నే సమర్థత గదిలోనూ నిల్వ ఉంచొచ్చు కొనసాగుతున్న ప్రయోగాలు.. ఏడాదిలో సిద్ధం బెంగళూరు, మే 23: దేశంలో వ్యాక్సిన్ల కొరత నెలకొన్న నేపథ్యంలో
న్యూఢిల్లీ, మే 23: నెల రోజుల క్రితం రోజుకు సుమారు 20 వేలకు మించి కరోనా పాజిటివ్ కేసులు, వెయ్యి మరణాలతో తల్లడిల్లిన ఢిల్లీ కుదుటపడుతున్నది. ఆదివారం అక్కడ 1,649 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 189 మంది మరణించారు. మార