చండీగఢ్: భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా వైరస్ బారినపడి హాస్పిటల్లో చేరిన మిల్కా సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆదివారం ఇంటికి చేరుకున్నాడు.
ఢిల్లీ ,మే 30: దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి పిల్లల సాధికారత కోసం ‘పీఎం కేర్స్’ కింద ప్రకటించిన చర్యలకు అదనంగా కోవిడ్ వల్ల పోషకులను కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మరికొన్న�
శానిటైజర్ల నుంచి ఔషధాల వరకూ అభివృద్ధి అనేక రకాల ఉత్పత్తులు, టెక్నాలజీలను రూపొందించిన స్వదేశీ రక్షణ సంస్థ దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా ఉన్న ‘రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనా మహమ్మార�
ఆ దవాఖానల్లో కొవిడ్ చికిత్స రద్దు సేవల్లో నిర్లక్ష్యంపై చర్యలు తాజాగా 15 దవాఖానలకు నోటీసులు హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): అధిక చార్జీలు వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ దవాఖానలపై �
కొవిడ్ పరికరాలు, ఔషధాలకు పన్ను మినహాయింపుపై అధ్యయనం హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణకు ఉపకరించే పరికరాలు, ఔషధాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో మినహాయింపు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేం
యువకుడు ఆత్మహత్య | కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జ�
కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి రోజుకు వేల మంది ప్రాణాలు విడుస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కూడా కరోనాతో కన్నుమూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది స�
న్యూఢిల్లీ, మే 28: దేశంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎంతమంది పిల్లలు అనాథలుగా మారారో ఊహించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే వారిని గుర్తించి చేయూత అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలన�
ఢిల్లీ: కరోనా వ్యాప్తి ఢిల్లీలో చాలావరకు అదుపులోకి వచ్చిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వం దశలవారీగా అన్లాక్ ప్రక్రియను ప్రారంభిస్తుందని చెప్పారు. సోమవారం నుంచి నిర్మాణ కార్�
రాంచి: జార్ఖండ్లో 37.3 శాతం మేర వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయన్న కేంద్రం ఆరోపణలపై జార్ఖండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొవిన్ పోర్టల్లో వ్యాక్సిన్ వృథా గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయని, ముందు వాటి�
హోల్సేల్లో 6.. మార్కెట్లో 6.50 నుంచి 7 ఈ నెలలోనే రూ.1.57 పెరిగిన ధర హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో తక్కువ ధరకు అందుబాటులో ఉండే పోషకాహారమైన గుడ్డు ధర సామాన్యులను అందకుండాపోతున్నది. కోడిగుడ్డు ధర రో�