‘ఆక్సిజన్ అంటే సిలిండర్ నుంచి వచ్చే గాలి మాత్రమే. అదే శాస్త్రీయమైనది. చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్కు శాస్త్రీయత లేదు. దీన్ని నాటు గాలి అంటారు. తొందరపడి పీల్చకండి.’ ఆంధ్రప్రదేశ్లోని కష్ణపట్నంలో కొవిడ్
8 వేల మంది పిల్లలకు కరోనా అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ నోడల్ కేంద్రంగా నిలోఫర్ దవాఖాన కొత్తగా వెయ్యిపడకలకు ఏర్పాట్లు గాంధీలో ప్రత్యేక ఏర్పాట్లకు సన్నాహాలు డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి వెల్లడి హైదరాబా
ఉద్యోగులకు ఈపీఎఫ్వో ఆసరామూడు నెలల మూల వేతనం లేదా పీఎఫ్ ఖాతాలోని 75% తీసుకోవచ్చుతొలిసారి తీసుకున్నా అర్హులే న్యూఢిల్లీ, మే 31: కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా వేతనజీవులకు ఆసరా ఇచ్చేందుకు ఉద్యోగ భవిష్య నిధ�
వైరస్ నుంచి రక్షించుకోవడంలో కీలక పాత్ర తెలంగాణ వైద్యుల తాజా అధ్యయనంలో వెల్లడి మంచి ఫలితాలు ఇస్తాయంటున్న వైద్య బృందం హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): కరోనాను ఎదుర్కోవడంలో విటమిన్-డీ కీలకపాత్ర పోషిస్తు
పైసా ఖర్చు లేకుండా కరోనా ఖతం సర్కారు మందులతోనే రికవరీ నిత్యం పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది ప్రైవేటు వైపు చూడని పల్లె వాసులు ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తున్న జనం ఆదిలాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/
న్యూఢిల్లీ: ఐపీఎల్-14వ సీజన్లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి విమాన రాకపోకలను నిషేధించడంతో.. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత మాల్దీవుల న
40 ఏండ్ల కనిష్ఠానికి దేశ జీడీపీ గణాంకాలు 2020-21లో మైనస్ 7.3 శాతానికి పతనం లాక్డౌన్లతో మందగించిన ఆర్థిక కార్యకలాపాలు న్యూఢిల్లీ, మే 31: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా విసిరింది. ఈ మహమ్మారి అదుపునకు జాతీయ స్థాయి�
ముంబై: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కరోనాను దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైందని మహారాష్ట్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ధ్వజమెత్తారు. 12.21 కోట్ల ఉద్యోగాలు పోతుంటే చూస్తూ కూర్చున్నారని మండిప�
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వలన పేదప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు నానా కష్టాలు పడుతున్నారు. వారి బాధలను గుర్తించిన సోనూ
ఆర్థిక సాయం| దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో బాధితులు కన్నుమూస్తున్నారు. ఇందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. దీంతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆ�
న్యూఢిల్లీ, మే 30: దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ, ముందస్తు కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ర్టాలు లాక్డౌన్ను పొడిగిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ర్టాలు మాత్రం ఆంక్షల్లో మ�
ఆయుర్వేదం, అల్లోపతి చర్చ వెనుక వాణిజ్య ప్రయోజనాలను ఆశిస్తున్న లాబీ ఉన్నట్టు అనిపిస్తున్నది. కరోనా రోగులపై ఆయుర్వేదం, అల్లోపతి ఔషధాల ప్రభావంపై చర్చ జరుగాలి. ఇరు వర్గాలు తమ ఆధారాలను ముందు పెట్టాలి. అల్లోప�
కృత్రిమంగానే వైరస్ సృష్టి.. వేదికగా వుహాన్ ల్యాబ్ ప్రాథమిక స్పైక్ ప్రొటీన్లో మార్పులు చేసి ప్రయోగాలు ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ ప్రాజెక్టును వాడుకున్న చైనా రక్షణ ఏర్పాట్లు లేక వైరస్ లీక్.. ప్రపంచద