న్యూఢిల్లీ: “గుడ్డి నేతలకు ప్రజల బాధలు, చావులూ ఏవీ పట్టవు. మనం క్రూరమైన, మొండిబారిన జాతిగా తయారవుతున్నాం”. కోవిడ్తో విద్యార్థి మృతి చెందడంపై ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ�
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలు పడుతున్న అవస్థలు చూసి ప్రభుత్వాలతో తాము పని చేస్తామంటూ పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కరోనా �
హైదరాబాద్,మే 27; కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చాలా మందిలో నిద్రలేమిసమస్యను ఎదుర్కొంటున్నారు.కరోనా వచ్చి పోయినవారు, రానివారు సైతం నిద్ర సరిగా పట్టడంలేదని చెబుతున్నారు. ఈ మహమ్మారి సమయంలో రాత్రి వి�
ఏపీ సచివాలయ ఉద్యోగి| ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కరోనా వణికిస్తున్నది. మహమ్మారి బారినపడి మరణిస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగు�
కరోనా వైరస్ కట్టడికి నగరంలో చతుర్ముఖ వ్యూహం రోగులకు పరీక్ష ఫలితం చెప్పకుండానే వైద్య సేవలు పేషెంట్ తరలింపునకు అంబులెన్స్, దవాఖానలో బెడ్ అలాట్మెంట్ ప్రక్రియ అంతా అధికారుల ఆధ్వర్యంలోనే కొవిడ్ నుంచ�
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు కరోనా పాజిటివ్గా న
2వేల కాన్సన్ట్రేటర్ల పంపిణీకి సిద్ధం న్యూఢిల్లీ: కరోనా వైరస్తో పోరాడుతున్న దేశానికి చేయూత అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకొచ్చింది. 10 లీటర్ల సామర్థ్యమున్న 2వేల ఆక్సిజన్ కాన�
ప్రారంభించిన పానేసియా బయోటెక్ ఏటా 10 కోట్ల డోసుల తయారీ న్యూఢిల్లీ, మే 24: దేశంలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తున్న వేళ ఊరటనిచ్చే వార్త. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో కలిసి భ�
94.3% కచ్చితత్వంతో ఫలితంలండన్, మే 24: ప్రత్యేక శిక్షణనిచ్చిన శునకాలు కరోనా రోగులను అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలవని మరో అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మె�
లాక్డౌన్ను జనం హాలిడేలా భావిస్తున్నారు: స్టాలిన్చెన్నై: కరోనా గురించి జనం.. మాటల్లో వ్యక్తం చేస్తున్న భయాన్ని ఆచరణలో చూపించడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. లాక్డౌన్ను పలువురు �
ఒకే ఇంజెక్షన్గా సిరివిమాబ్+ఇమ్డెవిమాబ్ విడుదల చేసిన రోచే ఇండియా, సిప్లా ఒక్క డోసు రూ.59,750 న్యూఢిల్లీ, మే 24: ప్రముఖ ఔషధ తయారీ సంస్థలు రోచే ఇండియా, సిప్లా.. కరోనా చికిత్స కోసం రెండు ఔషధాలను కలిపి (కాసిరివిమా�
బ్లాక్, వైట్ ఫంగస్ కంటే డేంజర్ బరువు, ఆకలి తగ్గడమే లక్షణాలు అపరిశుభ్రతతో వేగంగా వ్యాప్తి ఆంఫోటెరిసిన్-బీ డ్రగ్తో చికిత్స ఘజియాబాద్, మే 24: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయన్న వార్తలు ఊరట కలిగిస్తున