న్యూఢిల్లీ: జూన్ చివరి నాటికి దేశంలో కోవిడ్ కేసులు 15,000-25,000 స్థాయికి పడిపోతాయని నిపుణుల కమిటీ అంచనా వేస్తున్నది. కానీ టీకాల కార్యక్రమానికి చురుగ్గా చేపట్టి నియంత్రణలు పకడ్బందీగా అమలు చేయకపోతే ఆరు నుంచి ఎని
మంత్రి సత్యవతి రాథోడ్ | కొవిడ్ పాజిటివ్ రాగానే ఆందోళన చెందవద్దని, ధైర్యం కోల్పోకుండా సరైన చికిత్స తీసుకుంటే కొవిడ్ నుంచి కోలుకోవడం కష్టంకాదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
గత ఏడాది కరోనా మహమ్మారి సెలబ్రిటీలని పెద్దగా టచ్ చేయలేదు. కాని సెకండ్ వేవ్లో మాత్రం సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులని వణికిస్తుంది. ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిన పడుతున్నారంటే ఈ సారి కరోన
సుల్తాన్బజార్, మే 19: కింగ్ కోఠి జిల్లా దవాఖాన కొవిడ్ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఇద్దరికి బ్లాక్ ఫంగస్ లక్షణా లు కనిపించడంతో ఒకరిని గాంధీ దవాఖానకు, మరొకరిని కోఠి ఈఎన్టీ దవాఖానకు తరలించారు. అంబర్
బంట్వారం, మేడ్చల్, మే 19: కరోనాతో ఇద్దరు నమస్తే తెలంగాణ జర్నలిస్టులు మృతిచెందారు. వికారాబాద్ ఆర్సీ ఇన్చార్జి, రిపోర్టర్ రవీందర్కు పది రోజుల క్రితం కరోనా సోకింది. ఇంట్లోనే చికిత్స తీసుకొన్నా, ఆరోగ్యం మ�
99% మంది మధుమేహ పీడితులే ఆదిలో వ్యాధిని గుర్తిస్తే నియంత్రణ సాధ్యమే హైదరాబాద్సిటీబ్యూ రో ప్రధాన ప్రతినిధి, మే 19 (నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్ బాధితుల్లో చాలామందికి వాయునాళాలు మూసుకుపోతుండటంతో శ్వాస తీ�
10 గ్రామాల్లో 20 వేల మాస్కుల పంపిణీకి ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్ణయం హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతోపాటు రొమ్ము క్యాన్సర్
మార్కెట్లలో ప్రజల రద్దీని నియంత్రించాలి ఉదయం 10 తర్వాత తిరిగే వాహనాలను సీజ్ చేయాలి పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినం�
ఖమ్మం, మే 19: కరోనా పాజిటివ్ గర్భిణి కవలలకు జన్మనిచ్చింది. ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం కాలనీకి చెందిన ఓ గర్భిణికి నాలుగు రోజుల కిందట పాజిటివ్ వచ్చింది. బుధవారం పురిటి నొప్పులు మొదలవ్వడంతో స్థానిక అంగన్
హిసార్: కరోనా బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలకు హాజరుకావటానికి కూడా జనం జంకుతున్న సమయమిది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన తన విధుల్లో భాగంగా.. దాదాపు 300 మందికి అంత్యక్రియలు జరిపించాడు. కానీ, చివరికి
మంత్రి ఎర్రబెల్లి | కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి వల్ల కోవిడ్ వ్యాప్తి రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు