జహీరాబాద్/సంగారెడ్డి : కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో జాతీయ రహదారిపై రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కొవిడ్ వైరస్ తీవ్రత పెరిగిపోవడంతో అటువైపు నుంచి అక్రమంగా అనుమానితులు అంబులెన్స్ లు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
65వ జాతీయ రహదారిపై కర్ణాటక సరిహద్దులోని చిరాక్ పల్లి శివారులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. జహీరాబాద్, బీదర్ రహదారిపై గణేష్ పూర్ శివారులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చవండి..
ఇళయరాజా సోదరుడి సతీమణి కన్నుమూత
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ