వృద్ధురాలికి మాయమాటలు చెప్పి భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన బెల్లి ఎ
France | విదేశీ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఫ్రాన్స్ (France) సడలించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా నెటెటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది.
Home Minister | మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కరోనా బారినపడ్డారు. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని
ఢిల్లీ ఎయిర్పోర్టులో అసౌకర్యంపై రాజమౌళి ట్వీట్ న్యూఢిల్లీ, జూలై 2: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు కనీస వసతులు కల్పించకపోవడంపై సినీ దర్శకుడు రాజమౌళి అసహనం వ్యక్తం చేశార�
టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఆర్ట్పార్క్ స్టార్టప్ ఎక్స్రే-కృత్రిమ మేధ సాయంతో కరోనా పరీక్ష ఎక్స్రేను ‘ఎక్స్రే సేతు’ వెబ్సైట్లో వాట్సాప్తో అప్లోడ్ చేస్తే 10-15 నిమిషాల్లో ఫలితం న్యూఢిల్లీ, జూన్
న్యూఢిల్లీ: సులభమైన కరోనా పరీక్ష అందుబాటులోకి వచ్చింది. సెలైన్ నోటిలో వేసుకుని పుక్కిలించి ఓ ట్యూబులో ఉమ్మాలి. ఆ ట్యూబును పరీక్షకు పంపితే చాలు.. మూడు గంటల్లో ఫలితం వస్తుంది. ఈ కొత్త పరీక్ష వల్ల సమయం, సాధన స�
నాగపూర్,మే, 28: కోవిడ్19 వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటినుంచీ దేశంలో వ్యాధి నిర్ధారణ పరీక్షా పద్ధతులను బలోపేతం చేయడం, పరీక్షల మౌలిక సదుపాయాలను పెంచుకోవడం వంటి అంశాలపై అనేక ముందడుగులు పడ్డాయి. ఈ నేపథ్యం�
తెలంగాణలో 3,821 పాజిటివ్ కేసులు | తెలంగాణలో ఇవాళ కొత్తగా 3,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 4,298 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్తూ | వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ మండలం కేంద్రంలో విషాద ఘటన జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు బయల్దేరిన మహిళ దారిలోనే మృతి చెందింది.
కొత్త పెళ్లి కూతురు | కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఓ కొత్త పెళ్లి కూతురు వచ్చింది. ఆ నవ వధువు ముఖాన్ని కొంగుతో కవర్
న్యూఢిల్లీ, మే 16: ఆర్టీపీసీఆర్ పరీక్షలలో నెగిటివ్ వచ్చినా శరీరంలో కరోనా లక్షణాలు కనిపిస్తే మరోసారి టెస్టు చేయించుకోవాలని ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తెలిపిం�
రిపోర్టు కోసం ఆగకుండా మందుల కిట్ అందించి చికిత్స ఫీవర్ సర్వే ఆకస్మిక తనిఖీలో సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): స్వల్ప జ్వరం లక్షణాలున్నవారు వెంటనే సమీపంలోని దవాఖానలో క�
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సోమవారం నమోదైన కరోనా కేసుల్లో భారత్ నుంచే 38% కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మొత్తం కేసుల్లో ఒక దేశం కేసుల వాటా ఇంత భారీగా ఉండటం ఇదే తొలిసారి. జాన్స్ హాప్క�