కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ (Oxygen) సిలిండర్లు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెకండ్ వేవ్ సమయంలో దేశంలో ఆక్సిజన్
వచ్చే ఏడాది ఉద్యోగులకు హైక్ ఇచ్చేందుకు మెజార్టీ సంస్థలు సుముఖం 2022లో 9.4 శాతం వేతన పెంపునకు అవకాశం: సర్వే న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ గట్టిగా తాకినప్పటికీ.. దేశంలోని సంస్థలు మాత్ర�
హైదరాబాద్ : వంట నూనె ధరలపై సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో భారతీయ గృహాల్లో వంట చేసుకునేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, ముఖ్యంగా వంట నూనె ధరలు చుక్కల్నితాకాయి. ద�
బడి గంట| ఆంధ్రప్రదేశ్లో బడి గంట మోగింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మూతపడిన స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసి
సొంతూళ్లకు 5.15 లక్షల మంది వలస కూలీలు తెలంగాణ, ఏపీ నుంచి స్వల్పమే: కేంద్ర కార్మికశాఖ హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పనిప్రదేశాల నుంచి 1.14 కోట్ల మంది వలస కూలీలు సొం�
కరోనా థర్డ్ వేవ్ ( corona third wave )పై హెచ్చరికలు జారీ చేశారు ప్రముఖ మైక్రో బయాలజిస్ట్, వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్. పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోతే అసలు మూడో వేవ్లో ఎన్నిక కేసులు వ
హైదరాబాద్, జూలై 21: హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.350.70 కోట్ల కన�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతున్నదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. మరోవైపు దేశ వ్యాప్తంగా 66 జిల్లాల్లో పది శాతంపైగా కరోనా పాజిటివ్ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. జూలై 8 నాటికి
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య నాలుగు నెలల కనిష్ఠానికి దిగి వచ్చింది. అయితే అప్పుడే మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని చెబుతోంది ఎస్బీఐ తాజా సర్వే. ఆగస్ట�
న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తమకు అవసరమైనదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ చేసిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ స్పష్టం చేసిం�
కరోనా సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టడంతో తెలుగు చిత్రసీమలో తిరిగి షూటింగ్ల సందడి మొదలుకానుంది. ఈ సందర్భంగా చిత్రీకరణ విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాల్ని సూచిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ �
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జూన్ రిపోర్ట్లో వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా ఆ�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్లో దేశ వ్యాప్తంగా 730 మంది వైద్యులు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. బీహార్లో గరిష్ఠంగా 115 మంది, తర్వాత ఢిల్లీలో 109 మంది వైద్యులు కరోనా బారినపడి ప్రా