సూచీలు ఏ రోజుకారోజు కొత్త రికార్డులు నెలకొల్పిన ఈ జూన్ తొలివారం ఐదు ట్రేడింగ్ రోజుల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీ) దేశీ స్టాక్ మార్కెట్లోకి రూ. 9,500 కోట్లకుపైగా నిధులు కుమ్మరించారు. కరోన�
కరోనా సెకండ్వేవ్ మహారాష్ట్రను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడిప్పుడే అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సినిమా షూటింగ్లకు అనుమతినిచ్చార
న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ ముగియక ముందే.. మూడో వేవ్ వస్తోందని, అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపబోతోందన్న వార్తలు తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే వాళ్ల ఆందోళనకు తెరదించే ప
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 63 రోజుల తర్వాత సోమవారం కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. అయితే టెస్టుల సంఖ్య భారీగా తగ్గడం కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఓ ప్రధ�
ఏప్రిల్లో 6,090 టన్నులు మే నెలలో ప్రతిరోజు సగటున 139 ఏప్రిల్లో 203-250 టన్నుల ఉత్పత్తి హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ)ః కొవిడ్ సెకండ్వేవ్ కారణంగా దేశంలో బయోవ్యర్థాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింద�
న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కార్మ�
నాసల్ కాన్యూలా మొదలు వెంటిలేటర్ వరకు ప్రాణవాయువు పంపిణీలో ఎన్నో రకాలు పేషెంట్ ఆరోగ్య స్థితిని బట్టి మారే దశలు కొవిడ్-19 సెకండ్వేవ్లో ఆక్సిజన్కు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కరోనా బారి నుంచి బయట�
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వైరస్ సోకిన వారినే కాదు, సోకని వారినీ ఆందోళనకు గురి చేస్తున్నది. తెలిసిన వారికి కొవిడ్ వచ్చినా కూడా కొందరు బెంబేలెత్తిపోతున్నారు. ‘తమకు వైరస్ వస్తే ఎలా?’ అని తీవ్రంగా ఆలోచిస్�
కరోనాకు 513 మంది వైద్యుల బలి | రెండో దశలో కరోనా మహమ్మారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పెద్ద ఎత్తున పెరుగుతున్న కేసులు వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
సెకండ్ వేవ్లో 45 ఏండ్లలోపువారిలో అధిక మరణాలు ఇతర ఆరోగ్యసమస్యలు లేకున్నా మృత్యువాత ముందస్తు లక్షణాలు బయట పడకపోవటం ముఖ్య కారణం అంటున్న వైద్యులు న్యూఢిల్లీ, మే 22: యువత, నడివయస్సువారిపై కరోనా పంజా విసురుతు�
44 దేశాల్లోకి ‘బీ.1.617’ డబుల్ మ్యుటెంట్ వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ పిల్లలపై ఎక్కువ ప్రభావం విద్యాసంస్థలను మూసేసిన సింగపూర్, తైవాన్ టీకాలతోనే కట్టడి సాధ్యమంటున్న నిపుణులు రూపాలు మార్చుకుంటు�
కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా సాధారణ ప్రజలపై వైద్య భారం చాలా ఉన్నదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.