పాట్నా: బీహార్లో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ అయిన సంజయ్ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో బీహార్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరింది. గత నెల ఆరంభంల
చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గురుగ్రామ్తోసహా 9 జిల్లాల్లో నేటి నుంచి వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటిం�
న్యూఢిల్లీ: దేశంలో రెమ్డెసివిర్ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు నెలకు 90 లక్షల వైల్స్కు పెరిగిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. గతంలో దీని ఉత్పత్తి నెలకు 40 లక్షలుగా ఉన్నదని చెప్పారు. త్
కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశాన్ని కదిలించింది. సెకండ్ వేవ్ మొదటి దాని కన్నా కాస్తా భిన్నంగా కనిపిస్తున్నదని, వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన రద్దయింది. ఈ నెల చివర్లో బోరిస్ జాన్సన్ ఇండియాకు రావాల్సి ఉంది. అయితే భారీగా కేసులు నమోదవు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు 12 రోజుల్లో డబుల్ అవుతున్నాయి. 8 శాతంగా ఉన్న పాజిటివ్ రేటు 16.69 శాతానికి పెరిగింది. అలాగే గత నెలలో వారాంత పాజిటి�
పడకల కొరత లేదు | కరోనా రోగులకు చికిత్స నందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్కే భవన్లో మీ�
కరోనా హాట్స్పాట్లుగా పబ్బులు మాస్కులు, భౌతిక దూరానికి చరమగీతం ‘తుంగ’లో.. కొవిడ్ నిబంధనలు ముద్దులు.. కౌగిలింతలతో కాలక్షేపం తాగిన మైకంలో అరుపులు.. కేరింతలు ఒక్కరికి కరోనా ఉన్నా వందల మందికి సోకే ప్రమాదం బం
లక్నో: ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 27,426 కరోనా కేసులు, 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,720కు, మరణాల సంఖ్య 9,583కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్ల
న్యూఢిల్లీ: దేశంలో జూన్ నాటికి ప్రతి రోజు 2,320 కరోనా మరణాలు నమోదవుతాయని లాన్సెట్ కరోనా కమిషన్ తెలిపింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కారణాలను గ