న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాలు లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యులు విధిస్తున్నాయి. వీటి కారణంగా మరోసారి ఆర్థిక సంక్షోభం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో కేంద్రం మరో ఉద్
సెకండ్ వేవ్ ఎఫెక్ట్..విరాటపర్వం కూడా వాయిదా
కరోనా సెకండ్ వేవ్ తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే లవ్స్టోరీ, టక్ జగదీష్ చిత్రాలు వాయిదా పడ్�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో మే చివరి వరకూ కొనసాగవచ్చు. కేసుల సంఖ్య రోజుకు 3 లక్షలను కూడా తాకవచ్చు. ఇదీ దేశంలోని టాప్ వైరాలజిస్ట్లలో ఒకరైన డాక్టర్ షాహిద్ జమీల్ చెబుతున్న మాట. ఇండ
కరోనా ‘బేర్’|
కరోనా మహమ్మారి రెండో వేవ్ వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు నెత్తురోడుతున్నాయి. కేవలం 15 నిమిషాల్లో దాదాపు రూ.7 లక్షల కోట్ల మేరకు మదుపర్లు......
ముంబై : ధారావి.. ముంబైలో అతిపెద్ద స్లమ్. ఇక్కడ సుమారు ఆరు లక్షల మంది జనాభా ఉంటారు. కానీ గత ఏడాది కోవిడ్19ను ఆ స్లమ్ అత్యంత సమర్థవంతంగా నియంత్రించింది. నిజానికి సోషల్ డిస్టాన్సింగ్ ఇక్కడ పాటించ
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,787 కొత్త కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. రాజధాని లక్నోలో కూడా రికార్డు స్థాయిలో 4,059 కరోనా కేసులు, 23 మరణాలు వెలుగుచూశాయి. ఉత్�
కరోనా సెకండ్ వేవ్ కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. ముందుతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. కరోనావైరస్ వ్యాప్తి కూడా అత్యంత వేగంగా జరుగుతోంది.
యాక్టివ్గా యూకే, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్లు మహారాష్ట్ర నుంచి క్రమంగా వైరస్ విస్తరణ దేశవ్యాప్తంగా నమూనాలతో జన్యు పరీక్షలు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడి ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 8 (న�
హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్పై అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులతో మంత్రి శన�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిపోర్టు వెల్లడించింది. ఇది 100 రోజులు పాటు ఉండనుందని కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి కంటే భారతదేశంలో టీకా రేటు చాలా ఎక్కువగా ఉన్నది. కేవలం రెండు నెలల వ్యవధిలో భారతదేశం మొత్తం మీద కొవిడ్-19 కేస్లోడ్ కంటే 5 కోట్లకు పైగా మోతాదుల టీకాలు అందించారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 60 శాతం యాక్టివ్ కేసులు, 45.4 శాతం మరణాలు కేవలం మహారాష్ట్రలోనే సంభవిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం స్పష్టం చేసింది. కరోనా రెండో వేవ్�