రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అర్హులైన వారందరికీ రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ఇచ్చిన హామీ అమలు కావడంలేదు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబా�
ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మీ పథకం కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులపై నేటి నుంచి ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించనున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా
బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేసింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. బీఆర్ఎ�
సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను ఇప్పటికే అమలు చేస్తుండగా, వాటిని విస్తృత పరచడ�
వంటింటిలో గ్యాస్ లీకైన విషయాన్ని గమనించక.. నిద్రమత్తులో లైట్ వేయడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు వారిద్దరి పిల్లలకు కూడా గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మరణించాడ�
వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ జనం భగ్గుమన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆ
కార్పొరేట్ల సర్కార్గా పిలువబడుతున్న కేంద్రంలోని మోదీ సర్కార్ మరోసారి సామాన్యులపై విరుచుకుపడింది. బీదసాద తేడా లేకుండా వినియోగించే వంట గ్యాస్ ధరను అమాంతం పెంచేసింది.