contract faculty | తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు గత పది రోజులుగా చేస్తున్న సమ్మెను గురువారం విరమించారు. రెండు రోజుల క్రితం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో విశ్వవిద్యాలయ కాంట్ర�
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలన్న డిమాండ్తో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుత�
కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన విద్యార్థులు ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధి
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. వర్సిటీల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 21ని రద్దు చేయాలని అలాగే బుధవారం ఉన్నత విద్యా మండలికి వెళ్లిన అధ్యాపకుల అరెస్టులను ఖండిస్తూ గురు�
జీవో నెం.21 వెంటనే వెనక్కి తీసుకోవాలని పాలమూరు యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు డిమాండ్ చేశారు. సోమవారం పీయూ పరిపాలన భవనం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ జీవో ఉత్తర్వు జిరాక్స్ ప్రతులను దహనం చ�
దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లంటే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలన్న పేరున్నది. ఇంజినీరింగ్ టాప్ కాలేజీల్లో ఎన్ఐటీలదే అగ్రస్థానం. అలాంటి ఎన్ఐటీల్లో ఫ్యాకల్టీ కొరత వేధ
చిరుద్యోగులు..! వారు లేనిదే కార్యాలయాలు పనిచేయవు. ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగవు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టెంపరరీ అంటూ రకరకాల పేర్లు. అరకొర వేతనాలు.