కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గతేడాది దాదాపు 55 కిలోమీటర్ల మేర 14 బీటీ రోడ్లు రెనివల్ చేసేందుకు రూ. 27 కోట్ల 68 లక్షలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 7 రోడ్లకు రూ. 17.50 కోట్లు, స
త బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి అనేక ఫార్మారంగ సంస్థలు రావడంతోపాటు ఎంతో అభివృద్ధి జరుగుతుందన�
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. ఎంపీపీ కంభగౌని సులోచన అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైద్యంపై చర్చ నిర్వహించగా ఇన్చ
నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణానికి కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా ప్రకటించిన తరువాత పెద్ద మొత్తంలో నిధులు కేటా�
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గపరిధిలో తండాల్లో రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.39.12 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చే�
అటవీ ప్రాంత గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే కేంద్రం అనుమతులు ఇవ్వక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జ�
రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న రోడ్లను ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కేజ్వీల్ ట్రాక్టర్స్ ఎలాంటి రక్షణ ప్రత్యామ్నాయ మార్గాలు �
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్నట్లు, ఇందుకోసం తగు నిధులను ఎప్పటికపుడు మంజూరు చేయించుకుంటూ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైవేలకు మహర్దశ పట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.10,401 కోట్లతో మొత్తం 741 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులను నిర్మించనున్నారు. మొత్తం 51 రోడ్లు ఒక్క ఏపీలోనే నిర్మించడం ద్వారా ఇతర