హిజబ్ వివాదం కొనసాగుతూనే వుంది. కాలేజీలకు హిజబ్ ధరించి ముస్లిం విద్యార్థులు రావడంపై నిరసన వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకు అనుమతి నిరాకరించింది. ఇక ముస్లింలు హిజబ్ �
న్యూఢిల్లీ: : వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం తీవ్రమవుతున్నది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్రప్రభుత్వం రూపొందించిన బిల్లును
పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ ప్రభుత్వమే నియంత్రణ లేకుండా చేసింది. భారీగా ఆయిల్ బాండ్లను జారీ చేసింది. ఫలితంగా గతేడాది చమురు కంపెనీలకు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. 1979-86 మధ్యలో చమురు ధరల�
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతున్నదని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి దేవని సతీశ్మాదిగ అన్నారు. గురువారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల �
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ
చైనా, పాకిస్తాన్ను వేరుచేయడం భారత్ వ్యూహాత్మక లక్ష్యం కావాలని, కానీ ప్రధాని మోదీ ఆ రెండు దేశాలను కలిపేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. �
పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ దాదాపుగా తేల్చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం బాధ్యతల్లో వున్న చరణ్ జిత్ సింగ్నే తిరిగి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్ఠానం రెడ�
Union Budget 2022 | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్పై చాలామంది విపక్ష నాయకులు, ఇ�