కాంగ్రెస్ (Congress) అంటే దొంగరాత్రి కరెంటు.. బీఆర్ఎస్ (BRS) అంటే 24 గంటల ఉచిత కరెంట్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్ నేతలు తిట్ల దండకం చేస్తున్నారని విమర్శించారు.
రైతాంగం కోసం సీఎం కేసీఆర్ కష్టపడి మూడున్నర ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి గజ్వేల్ గడ్డమీదకు నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేశారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్ల
‘పల్లె.. పట్టణమే కాదు కొండకోనల్లో.. అడవి గర్భంలోనూ శుద్ధిచేసిన స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికీ నల్లాల ద్వారా పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ’.. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులో.. లేక రాష్ట్ర అధికా�
దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళాబిల్లు విషయంలో బీజేపీని కాంగ్రెస్ ఎందుకు �
సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాల మార్పు వెనుక ప్రభావవంతమైన పాత్ర యువతరమే పోషించింది. ఏ దేశ ప్రగతికైనా, ఏ జాతి వికాసానికైనా నవతరమే వెన్నెముక అనే వాస్తవం ఎరుగని వారెవ్వరుండరు.
ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్కు రెండు కళ్లలాంటివని పేర్కొన�
MLA Padmadevender Reddy | వివిధ పార్టీల నాయకులు గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షించి బీఅర్ఎస్లో చేరడం అభిందనీయమని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హవేళీఘనపూర్, మెదక్ మండలంలోని నాగపూర్, తిమ్మనగర్, మక�
Minister Harish Rao | కాంగ్రెక్కు గతమే తప్పా భవిష్యత్తు లేదు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైంది అసెంబ్లీలోనూ కాంగ్రెస్ తీరు ఎంత దారుణంగా ఉందో చూశామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నా�
నిజామాబాద్లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవదని, అన్ని సీట్లు బీఆర్ఎస్సే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 20 శాతం ఓట్ల గ్యాప్ ఉంటుందని చెప్పా�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెలో చాలా రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు గురువారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అందరూ చూ స్తుండగా.. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఒకరికొకరు కాలర్లు పట్టుకొ
సీఎం కేసీఆర్ జనరంజక పాలన.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.
MLA Govardhan | కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ బాయికాడి బాలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం ప్రభుత్వ విప్, గంప ఎమ్మెల్యే గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్�
మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది జూబ్లీహిల్స్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నియోజకవర్గ కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మ