మెదక్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కండ్లు తెరవాలని, కాంగ్రెస్ పార్టీలో 15 ఏండ్లుగా ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరిస్తున్నా పార్టీ గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గణన (Caste Census) చేపట్టేందుకు చర్యలు చేపడతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. కుల గణనకు అనుకూలంగా తాము చారిత్రక నిర్ణయం తీస�
కేసీఆర్ మాట అంటే తప్పడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కొందరి నాలుకకు నరం లేదనీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు.
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వార్రూం భేటీలో ‘అమెరికా’ చిచ్చు రేగింది. అమెరికా వేదికగా టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆదివారం ఢిల్లీలో జరిగిన భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన�
‘తెలంగాణకు గత తొమ్మిదేండ్లలో లక్షల కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రమే చేసింది.’ అనేక వేదికలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పిన మాటలివి. ఊకదంపుడు ఉపన్యాసాలు, మాయా మశ్చీంద్రలు మోదీ�
గృహలక్ష్మి పథకం మాకు అందటం లేదు. ఆ పథకం కింద ప్రభుత్వం ఇస్తున్నామని చెప్తున్న డబ్బు మాకెందుకు ఇవ్వరు? మీరేమో ఇస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు వచ్చి గృహలక్ష్మి పథకం వస్తున్నదా అని అడుగుతున్నారు. మాకు మా�
ఢిల్లీ పార్టీలు మన రాష్ర్టానికి అవసరమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
వరంగల్లో ఈనెల 16న సీఎం కేసీఆర్ విడుదల చేసే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని, రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలో సీఎం కేసీఆర్కు తెలుసని, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ గులాములకు ఏమి తెలుసన
అధికారంలో 55ఏండ్లపాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ర్టానికి చేసిందేమీలేదని, తొమ్మిదిన్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో అందరి దృష్టి ఇక్కడే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదికి పది స్థానాలను గెలిచి క్లీన్స్వీప్ చేయాలని బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్త�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాటలు చెప్పడం తప్పితే.. చేసేదేమి లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏం చేస్తున్నదో ప్రజలు గమనిం
రానున్న రోజుల్లో పెన్షన్ను ము ఖ్యమంత్రికి చెప్పి మరింత పెంచుతామని మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలో ని వెంగ్వాపేట్లోని రూ. 7.15 కోట్లతో కొత్తగా నిర్మిం చనున్న చెక్డ్యాం పనులకు ఆ