Last Rites | కందనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశం కుటుంబాన్ని పెద్దలు కుల బహిష్కరణ చేశారు. అయితే రాజేశం మృతి చెందగా.. అతడి పాడె మోయకూడదని గ్రామ సర్పంచ్, కుల పెద్దలు హుకుం జారీ చేశారు.
ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో తమ బంధువులతో వారికి ఓట్లు వేయించలేదన్న కారణంతో కాంగ్రెస్ సర్పంచ్, ఆమె భర్త, వారి అనుచరులు, వార్డు సభ్యులు కలిసి తమపై కక్షగట్టారని ఓ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. అందుకే దేశమంతటా బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఖమ్మం జిల్లా �