Ebola : గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఎబోలా కలకలం రేపింది. ఎబోలా అనుమానితులైన కాంగో జాతీయుడు సహా మరో ముగ్గురిని ఐసోలేషన్లో ఉంచారు. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా బుధవారం వెల్లడించా
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్ కాంగో)లో విజృంభిస్తున్న ఎబోలా వ్యాప్తిని ‘అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించింది.
Ebola outbreak | ప్రాణాంతక ఎబోలా వైరస్ (Ebola outbreak) తో ఆఫ్రికా ఖండంలోని రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Republic of Congo) లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వైరస్ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరో
వాయవ్య కాంగోలో ఈ వారంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించగా, పలువురి ఆచూకీ తెలియడం లేదు. ఈక్వెటోర్ ప్రావిన్స్లో బుధ, గురువారాల్లో ఈ ప్రమాదాలు జరిగాయని కాంగో ప్రభుత్వం తెలిపింది.
Boat Accidents | మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో పెను విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో (Boat Accidents) దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు.
Boat Catches Fire | మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో ఘోర ప్రమాదం సంభవించింది. మబండకా పట్టణం సమీపంలో నదిలో ఓ పడవ మంటల్లో చిక్కుకుంది (Boat Catches Fire).
కాంగోలో అంతు చిక్కని వ్యాధి పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. దేశ వాయువ్య ప్రాంతంలో ఈ వ్యాధి బారిన పడి గత ఐదు వారాల వ్యవధిలో 50 మందికి పైగా మృతి చెందారు. తొలుత గబ్బిలాన్ని తిన్న ముగ్గురు పిల్లలు అస్వస్థత�
రువాండా మద్దతు కలిగిన తిరుగుబాటుదారుల అకృత్యాలతో కాంగోలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే గోమా నగరాన్ని, బుకావు ప్రొవిన్సియల్ రాజధానికి సమీపాన ఉన్న మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న ఎం23 రెబల్�
women raped, burnt alive | మధ్య ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తిరుగుబాటుదారులు చెలరేగిపోయారు. జైలులోని వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. మరి కొన్ని గదుల్లో ఉన్న వారిని సజీవ దహనం చేశార�
కాంగోలోని క్వాంగో ప్రావిన్సులో అంతుచిక్కని ఓ వింత వ్యాధి దాదాపు 150 మందిని బలిగొంది. ఫ్లూ వంటి లక్షణాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. నవంబర్ 10 నుంచి 25 మధ్య పాంజీ హెల్త్ జోన్లో దాదాపు 150 మంది �
Boat accident | కాంగో (Congo) లో ఘోర పడవ ప్రమాదం (Boat accident) జరిగింది. దక్షిణ కివు (South Kivu) ప్రావిన్స్లోని మినోవా (Minova) పట్టణం నుంచి గోమా (Goma) పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్ లోడ్ (Over load) కారణంగా గోమా తీరానికి కేవలం