రామగుండం నగర పాలక సంస్థ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిదంటూ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘మాయం వెనుక మర్మమేమిటో..’ శీర్షికన ప్రచు�
ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ను తొలగించి పాత పద్ధతి ద్వారనే రిజిస్టేషన్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. పోచారం మున్సిపాలిటీ నారపల్లిలోని సబ్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర్లో గురువారం నిరసనలు.ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహానగరం చెత్తను పచ్చని అడవిలో వేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్�
ఏక్ పోలీస్ విధానం కోసం ధర్నాలో పాల్గొన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ పోలీస్ బెటాలియన్ ఎదుట కానిస్టేబుళ్లు నిరసన తెలిపారు.
Foreign Research Ships | చైనా నిఘా నౌకలపై భారత్ అభ్యంతరాలు, ఆందోళనలను శ్రీలంక పక్కకు పెడుతోంది. విదేశీ రిసెర్చ్ షిప్స్పై నిషేధం ఎత్తివేతకు నిర్ణయించింది. జపాన్ను సందర్శించిన శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ, ఆ దేశ
Agnipath scheme : కేంద్ర ప్రభుత్వం సైన్యంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్పై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. సైన్యంలో నాలుగేండ్ల సర్వీస్ అనంతరం రిటైరైన తర్వాత ఉద్యోగుల భవితవ్యంపై కాంగ్రెస్ నేత స�
MP Arvind | తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా జిల్లా బీజేపీ పార్టీలో రోజురోజుకు అంతర్గత పోరు ముదురుతోంది. కాషాయ పార్టీలో గతంలో లేనంతగా అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. గత వ
వేగంగా మారుతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ తాజా వేరియంట్ భారత్, అమెరికా సహా పలు దేశాల్లో వ్యాప్తి చెందుతున్న తీరు శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.
కేంద్రం తీరుపై కదం తొక్కిన కార్మికులు, ఉద్యోగులు రెండో రోజూ కొనసాగిన ఆందోళనలు బ్యాంకులు, బీమా సంస్థలు, వివిధ పనిస్థలాల్లో నిరసనలు పలుచోట్ల కేంద్రం దిష్టిబొమ్మల దహనం సింగరేణిలో గనులు, ఓసీపీలు నిర్మానుష్�