JEE Advanced | దేశవ్యాప్తంగా గల ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను రాష్ట్రంలో 13 పట్టణాల్లో నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో నిర్వహించ�
యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) డిసెంబర్-2024 విడత పరీక్షలు జనవరి 3 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది.
సింగరేణి సంస్థ ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన 2/2024 ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్న వివిధ కేటగిరి పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ(ఈఅండ్ఎం) ఈ2 గ్రేడ్ - 42 �
జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) -2025 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో 30 పేపర్లకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో పరీక్షలు న�
తెలంగాణలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం 79 కేంద్రాల్లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించిన టీఎస
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఆన్లైన్ పరీక్ష నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం సజావుగా సాగింది. టెట్ పరీక్షను గతంలో మాదిరిగా ఓఎంఆర్ విధానంలో కాకుండా తొలిసారిగా సీబీటీ (కంప్యూటర్ బేస్�
DSC Exams Shedule | డీఎస్సీలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీలకు) ఆరు రోజులపాటు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని మీడియం అభ్యర్థులకు 12 సెషన్లపాటు పరీక్షలు జరుపుతారు.
Telangana | నేటి నుంచి గురుకుల పరీక్షలు ప్రారంభం.. మూడు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు నేటి నుంచి ప్రారంభం కాను�
పరీక్షలంటేనే ఎక్కడా లేని టెన్షన్. పైగా ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో కొత్తగా రాసే విద్యార్థులకు భయం వారిని వెంటాడుతూనే ఉంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ విద్యార్థుల్లో ఆన్లైన్ పరీక�
రాష్ట్రంలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఈ నెల 30 నుంచి ఆన్లైన్లో సెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని, మార్చిలో పరీక్ష నిర్వహిస్తామని సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ �