ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమజ్వాల రగిలింది. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేపట్టేందుకు వచ్చిన పోటీ పరీక్షల నిపుణుడు అశోక్ను పోలీసులు అరెస్టు చేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
ప్రజా సేవే పరమావధిగా పనిచేసే ఆశ కార్యకర్తలు సర్కారు తీరుపై కదంతొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం రోడ్డెక్కారు. గురువారం వందలాదిగా తరలివచ్చి ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ధర�
జూనియర్ సివిల్ జడ్జి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులంతా ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు అయ్యడపు రవీందర్ రెడ్డి, సిటీ సివిల్కోర్టు జడ్జి సాయి క
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్లో వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ, వసతి పొందడానికి ఆదివారం స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష సజావుగా జరిగింది.
వారంతా చిన్నప్పటి నుంచి కష్టపడి చదివారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చారు.
Lok Sabha | పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు రూపొందించిన బిల్లుకు మంగళవారం లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు రూపొందించిన పబ్లిక్ ఎ�
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు, పాఠకులకు, విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్
జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ భవనాన్ని తర్వగా పూర్తి చేయాలని, పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైనన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ బోరడే హేమంత�
పోటీ పరీక్షలు ఉర్దూ భాష లో నిర్వహించాలని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. మదరసా బోర్డు పెట్టాలని విజ్ఞప్తిచేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కేసీ�
స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ సర్కారు యువత బాగుకు, వారి సంక్షేమం కోసం తపిస్తు న్నది. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా, ప్రైవేట్లో ముఖ్యంగా ఐటీ రంగంలో అవకాశాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చే�