సమైక్యపాలనలో ఆదరణకు నోచుకోని గ్రంథాలయాలకు.. స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. నాడు అద్దెభవనాల్లో అరకొర వసతులతో సాగగా, నేడు బీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక శ్రద్ధతో అత్యాధునిక భవనాల్లో కొనసాగుతున్నాయి.
ఎన్నో సంస్కరణలు తెచ్చి.. మరెన్నో ప్రస్థానాలను నెలకొల్పింది. ఎన్నెన్నో విజయాలు నమోదు చేసి ఎందరెందరో జీవితాల్లో వెలుగులు నింపింది. పకడ్బందీగా పోటీ పరీక్షలు నిర్వహించి.. జాప్యం లేకుండా ఫలితాలు ప్రకటించి దే
‘అనుభూత్యనుభవాలు అక్షర పుష్పాలైతే ఆ పుష్పాలను ఒక సమీకరణ సూత్రంలో గుచ్చి, కూర్చి ముచ్చటగా పుస్తక రూపంలో ఉన్న సరస్వతీ దేవికి అలంకరించిన పచ్చల పతకమే గ్రంథాలయం’ స్వాతంత్రోద్యమానికి మూలం ఏదని ఆలోచిస్తే చరి
రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. టీఎస్పీఎస్సీ, ఇతర నియామక సంస్థలు వరుస నోటిఫికేషన్లు ఇస్తుండడంతో కొలువుల సాధనే లక్ష్యంగా ఉద్యోగార్థులు పోటీ పడుతున్నారు.
వర్సిటీ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల్లో ఈ నెల 20 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి చెప్పారు.
దేశవ్యాప్తంగా ఏటా నిర్వహించే పోటీపరీక్షలకు లక్షల సంఖ్యలో పోటీపడుతుంటారు. ఇటీవల డిగ్రీ పూర్తి చేసుకున్నవారి నుంచి ఇప్పటికే పోటీపరీక్షల కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టిన వారి వరకు వివిధ రకరకాల అభ్యర్థులు �