Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కొనసాగుతున్న సంస్థలకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు కోటీ రూపాయలను విరాళంగా అందజేశారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మార్చి మాసంలో జరుగునున్న విశేష కార్యక్రమాల వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వడ్డీ కాసుల వాడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లు (Compartment) నిండిపోయాయి.