ఉద్యోగం అంటే ఏదైనా కంపెనీలో ఫుల్టైమ్ పని అనే చాలామంది భావన! కానీ, వర్క్కల్చర్ మారుతున్నది. ఈ జనరేషన్ ఆలోచనలు మారుతున్నాయి. అందుకే ఇప్పుడు గిగ్ ఎకానమీ విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతున్నది. ‘గిగ�
hole in highway | దేశ రాజధాని ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై పెద్ద గుంత ఏర్పడింది. అయితే ఎలుకలు తవ్వడం వల్ల ఆ గుంత ఏర్పడినట్లు సంబంధిత రోడ్డు కాంట్రాక్ట్కు చెందిన ఉద్యో
భారత్లో కంపెనీ సెక్రటరీలకు డిమాండ్ అధికంగా ఉన్నదని, 2047 నాటికి కొత్తగా 2 లక్షల మంది అవసరమవుతారని ఐసీఎస్ఐ జాతీయ ప్రెసిడెంట్ బీ నరసింహన్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 72 వేల మంది కంపెనీ సెక్రటరీలు వ�
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ మరో 27.5 మిలియన్ డాలర్లు(రూ.225 కోట్ల) నిధులు సమీకరించింది. ప్రీ-సీరిస్ సీ ఫండింగ్లో భాగంగా సింగపూర్కు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్�
రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటోకాంపోనెంట్స్లో అగ్రగామిగా ఉన్న సింటెక్స్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, తమ స�
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్ జ్యూవెల్లరీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్కాబోతున్నది. రూ.270 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సంస్థలో వాటాలను ఈ నెల 22 నుంచి 26 వరకు విక్రయించనున్నారు.
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరిన్ని ఉద్యోగాల్లో కోత పెట్టనున్నట్టు తెలిసింది. గత నవంబర్లో 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ఆ సంస్థ మరికొంత మందిని తీసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
నాసిరకం లిఫ్టు ఏర్పాటు చేసిన ఎస్వీ ఎలివేటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ యజమాని నవీన్కు జరిమాన విధిస్తూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు చిట్నేని లతాకుమారి,సభ్యులు వి.జనార్దన్రెడ్డ
టానిక్ తాగడం ఇబ్బంది. మందులు మింగడం నరకం. కానీ, చల్లచల్లగా తీయతీయగా ఏదైనా పానీయం అందిస్తే మాత్రం .. క్షణాల్లో ఖాళీ చేసేస్తాం. కాబట్టే, సకల పోషకాలనూ రంగరించి స్మూతీలను తయారు చేస్తున్నారు వకుళ శర్మ. ‘పల్ప్ �
ఇన్నాళ్లూ అరచేతికే పరిమితమైన స్మార్ట్ ప్రపంచం.. ఇప్పుడు రిస్ట్వాచ్లోకి దూరింది. ఎవరిని చూసినా కుడిచేతిలో స్మార్ట్ఫోన్, ఎడమ చేతికి స్మార్ట్వాచ్. కాబట్టే, ఈ ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్వాచ్ల మార్�
నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఈసీఎల్) ఖాతాను సైబర్నేరగాళ్లు టేకోవర్ చేసి రూ.64 లక్షలు బురిడీ కొట్టించారు. బుధవారం సంస్థ ప్రతినిధులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు న�
శాంటియాగో: ఒక ఉద్యోగి నెల జీతం రూ.43,000. అయితే ఒక కంపెనీ పొరపాటున అతడి బ్యాంకు ఖాతాలో రూ.1.4 కోట్లు జమ చేసింది. దీంతో ఆ ఉద్యోగి వెంటనే తన జాబ్కు రిజైన్ చేశాడు. ఎవరికీ అందుబాటులో లేకుండా మాయమయ్యాడు. ఆశ్చర్యం కలిగ