న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కొలీజియం వ్యవస్థలో సంపూర్ణ పారదర్శకతను తీసుకొస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హామీ ఇచ్చారు. ప్రతిభ విషయంలో రాజీ పడేది లేదని, సమాజంలోని అన్ని వర
కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్�
అన్ని కోర్టుల్లో మంచి న్యాయమూర్తులు నియమితులు కావడం లేదని సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. కొలీజియం వ్యవస్థ సరైన రీతిలో పని చేయడం లేదన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జీల నియామకం కోసం అనుసరిస్తున్న కొలీజియం విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ సోమవారం చెప్పారు.
కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదన్న విమర్శల్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ కొట్టిపారేశారు. న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం చర్చల్ని బహిరంగ పర్చలేమని, నియామక ప్రక్రియను రికార్డు చే
దేశంలో న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఖాళీలు భారీగా పెరిగిపోతున్నప్పటికీ, నియామకాలు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంటున్�
హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అభిప్రాయపడ్�
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు అనుసరిస్తున్న కొలీజియం విధానంపై సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మరోసారి కీలక వ్య�
న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ ఈ దేశంలో అమలులో ఉన్న ఒక చట్టమని, దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తాము చట్టంగా ప్రకటించిన దానికి అందరూ లోబడి ఉండాల్స
న్యాయమూర్తులను నియమించేందుకు ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ అపారదర్శకంగా ఉన్నదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం విధానంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొలీజియం పద్ధతిపై దేశ ప్రజలు సంతృప్తిగా లేర�