ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్లు కదం తొక్కాయి. సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, పోరుబాట పట్టాయి. టీజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం (సెప్టెంబర్ 1వ తే�
కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాల్సిందేనని, ఓల్డ్ పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Protests Ban | తమది ప్రజా పాలన అని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పోరుపై ఉక్కుపాదం మోపుతుంది. నిన్నటి వరకు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నిషేధాలు జిల్లా కేంద్రాలకు పాకాయి.
పింఛన్ల పెంపు కోసం వృద్ధులు, దివ్యాంగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. నేడు కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలపాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్క
ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, సుప్రీం కోర్టు తీర్పును రాష్ట ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్ర�
రుణమాఫీ గందరగోళంగా మారింది. రూ.లక్షలోపు పంట రుణాలన్నీ మాఫీ చేశామంటూ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు కానరాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ప్రజా సేవే పరమావధిగా పనిచేసే ఆశ కార్యకర్తలు సర్కారు తీరుపై కదంతొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం రోడ్డెక్కారు. గురువారం వందలాదిగా తరలివచ్చి ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ధర�
Asha workers | హక్కుల సాధన కోసం రాష్ట్రంలో ఆశా వర్కర్లు(Asha workers) కదం తొక్కారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల(Collectorates) ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల నిరసన(Protest) చేపట్టారు.
పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడమే కాకుండా కొత్తగా 30 జిల్లాల్లో సకల సౌకర్యాలతో పరిపాలన భవనాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.
ప్రజలకు మెరుగైన సేవలు, పాలన అందించేందుకు జిల్లాకేంద్రంలోని పీజేపీ ఆవరణలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధమైం ది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4 కలెక్టరేట్లను సీ�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. పరీక్ష కేంద్రాల్లో వసతులు, సౌకర్యాలను పర్యవేక్షి�