కొండగట్టు అంజన్న ఆలయంలో మరో ఇద్దరు ఆలయ పర్యవేక్షకులపై చర్యలకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా సెక్యూరిటీ గార్డులను నియమించి, నేరుగా జీతాలు చెల్లించిన వ్యవహారం నేరుగా అప్పటి కలెక్టర్ వద్దకు వెళ్
జగిత్యాల జిల్లా కలెక్టర్గా దాదాపు 16 నెలల పాటు పనిచేసిన షేక్ యాస్మిన్ బాషా పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2023 ఫిబ్రవరి ఒకటిన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె తను పనిచేసిన కాలంలో ప్రభుత్వ నిర్దేశి�
పదమూడేళ్ల క్రితం జీపీ పరిధిలో పాసుపుస్తకం ద్వారా కొన్న 12 గుంటల స్థలానికి, మున్సిపల్లో ఆస్తిపన్నుకు సంబంధించిన నకిలీ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా ఒకేసారి 12 ఏండ్ల వీఎల్టీ టాక్స్ చెల్లించి, రిజిస్ట
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 17,564 మంది విద్యార్థులకు 16,996 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4309 విద్యార్థులకు గానూ 4125 మంది, పెద్దపల్లి జిల్లాల
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో నెరవేరుస్తామని, అభయ హ స్తం ప్రజా పాలన కార్యక్రమం నిరంతం కొనసాగుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ�
తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని పల్లె పల్లెనా ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సం క్షేమ శాఖ మంత్రి
జగిత్యాల జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి సీఎం కప్ 2023 పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని నిలబెట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన జగిత్యాల జిల్లాస్థాయి సీఎం
‘ వరి, మక్క లాంటి బయో ఉత్పత్తుల ఆధారంగా నిర్మించే ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనర్థాలు కలుగుతాయని అవగాహనలేనివారు చెప్పే మాటలను నమ్మద్దు. భయభ్రాంతులకు గురై ఆందోళన చెందవద్దు’ అని జగిత్యాల జి
మహిమాన్విత ధర్మపురి క్షేత్రంలో నర్సన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారసింహ(యోగ,ఉగ్ర) కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం 6 గంటలకు గోదూళి సముహూర్తాన పాంచరాత్రగమ శాస్త్ర పద్ధతి