సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. శనివారం పదో తరగతి హిందీ పరీక్ష నిర్వహిస్తుండగా 60 ఫీట్ రోడ్డులోని కాకతీయ హైస్కూల్ లో పరీక్ష తీరును �
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా అధికారులు క్షేత్ర స్థా యి పర్యటనలు చేసి పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
పదో తరగతి నుంచే విద్యార్థుల తొలి మెట్టు మొదలవుతుందని, అప్పుడే వారు తమ జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా చదువాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికం�
వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గరిడేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మండలంలో మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత ప�
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజాపాలన హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిస�
పలు కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధితోపాటు వారి పరివర్తనలో మార్పు, కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నదని జైళ్లశాఖ డైరెక్టర్
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించాలని, ఇక నుంచి వారానికి రెండు మార్లు ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్గా తేజస్ నందలాల్ పవార్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం.. సూర్యాపేట జిల్లా కలెక్టర
ప్రభుత్వం నుంచి వడ్లను తీసుకొని ధాన్యం చేసి ఇవ్వాల్సిన పలు రైస్ మిల్లులు మూడేండ్లుగా అలసత్వం వహిస్తున్నాయి. అ లాంటి వాటిపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గత నెలలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్�