నగరంలో ఇద్దరు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ పీ ప్రావీ ణ్య సంగారెడ్డి కలెక్టర్గా బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ స్నేహా షబరీష్కు హనుమకొండ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు.
ఆర్వోలు లేకుండానే పరిమితికి మించి రైతుల ధాన్యాన్ని ఎలా దించుకున్నారంటూ హనుమకొండ కలెక్టర్ పీ ప్రావీణ్య రైస్ మిల్లు యజమానిని ప్రశ్నించారు. ఇలాగైతే వారికి డబ్బులెట్లా ఇచ్చేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం శివ�
సీమాంధ్రుల పరిపాలనలో తెలంగాణ ప్రాంతంలోని బోర్లు, బావులు, చెరువులు, కుంటలన్నీ వట్టిపోయి భూగర్భంలోకి వెళ్లిపోయిన గంగమ్మతల్లిని నేడు భూపొరలన్నింటినీ తన్నుకుంటూ పైకి ఉబికి వచ్చేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్�
జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు విస్తృత ఏర్పాటు చేసినట్లు వరంగల్, హనుమకొండ కలెక్టర్లు పీ ప్రావీణ్య సిక్తా పట్నాయక్ తెలిపారు.