సంఘ సంస్కర్త, తొలి ఉపప్రధానిగా చరిత్రలో నిలిచిన బాబూ జగ్జీవన్రామ్ దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేశాడని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతి సంద�
మాయమాటలతో ప్రజలను వంచించడమే కాంగ్రెస్పార్టీ నైజమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, �
వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, మంజీరా నీటిని జహీరాబాద్ పట్టణ ప్రజలకు అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సింగితం, బొగులంపల్లి, కర్చల్, యూసుపూర్, ధర్మాపూర్, రాయ
ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన, తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లతో కల�
దివ్యాంగులు సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వారి మనోధైర్యం, ఆత్మైస్థెర్యం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మంగళవారం సంగారెడ�
సంగారెడ్డి జిల్లాలో విక్సిత్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్అఫెర్స్ డైరెక్టర్ పౌసుమిబసు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో �
పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు తెలిపి మరోసారి ఆశీర్వదించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీన
రేషన్ దుకాణాల నిర్వహణ తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించ�