ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం చలితో వణికిపోతున్నారు. చలి ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్రంగా ఉంది.
కొద్ది రోజులుగా చలి విపరీతంగా పెరుగుతున్నది. రాత్రీ పగలు తేడా లేకుండా ప్రభావం చూపుతున్నది. పొద్దంతే కాదు, రాత్రి పూట కూడా గజగజా వణకాల్సి వస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలు మరింతగా కూల్ చేస�
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వారం క్రితం 21 డిగ్రీలు ఉండగా నేడు 17 డిగ్రీలకు చేరింది. గరిష్ఠ ఉష్ణోగ్రత్తలు 33 నుంచి 35 డిగ్రీలు నమోదవుతున్నాయి.
తమిళనాడు, ఆంధ్రాను మిగ్జాం తుపాను అల్లాడిస్తుండగా దాని ప్రభావంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం తెలంగాణ రైతులకు సైతం తిప్పలు కలిగిస్తున్నది. మిగ్ జాం తుపాను అలజడి మొదలైనప్పటి నుంచి వాతావరణం క్రమంగా చల
దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది వణికి పోతున్నది. వాయవ్య, మధ్య, తూర్పు భారతంలో దట్టమైన పొగ మంచు తెరలు అలముకోవటంతో రోడ్డు, రైల్వే, విమాన మార్గాల ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నది.
Philippines | భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమవుతున్నది. జోరు వానకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా, 23 మంది గల్లంతయ్యారు. వర్షాల వల్ల 45 వేల
జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉదయం 8గంటల �
గ్రేటర్లో చలి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంటినుంచి బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇప్పటికే చలి పెరిగిపోగా, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. చలికాలంలో చర్మ రక్షణతో పాటు తీసుకునే ఆహారం వరకు
snow engulfed | ల్లాను పొగమంచు కమ్మేసింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులనుంచి పొగ మంచు కమ్ముకుంది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లటి ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.