Singareni Coal | బొగ్గు కుంభకోణంతోపాటు సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టేందుకు బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు శుక్రవారం చేపట్టిన ‘సింగరేణి రక్షణ యాత్ర’ అక్కడి అధికారుల్లో వణుకు పుట్టించింది.
ప్రతిష్ఠాత్మకమైన సింగరేణి సంస్థ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఆగమైంది. రోజురోజుకూ రాజకీయ జోక్యం పెరుగుతుండటంతో అవినీతి, అక్రమాలు, కార్మికుల హక్కుల హరింపు కొనసాగుతున్నది.
సింగరేణిలో బొగ్గు స్కాం ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. 40 లక్షల టన్నుల బొగ్గు మిస్సింగ్ అయ్యిందన్న వాదనలపై సంస్థ వివరణ ఇచ్చింది. సింగరేణిలో ప్రస్తుతం 26.51 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు సంస్థ అధికా�
సింగరేణి ప్రకటించిన నిల్వల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘రేవంత్రెడ్డి అప్పనంగా అమ్ముకున్నారా? రూ.1,600 కోట్ల విలువైన స్కామ్పై బీఆర్�
మున్సిపల్ ఎన్నికల్లో కోల్బెల్ట్ ఓటర్లు అధికార కాంగ్రెస్కు తగిన బుద్ధిచెప్పారు. శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. భద్రాద్రి, మంచిర్యాల జిల్లాల్లో సింగరేణి కార్మికులు �
నోరు మంచిదైతే ఊరు మంచిదైతది’ అని అంటారు. కడుపు నిండా విషం పెట్టుకున్నాక నోరు ఎలా మంచిదవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పనితీరుతో కాకుండా నోటితోనే వార్తల్లోకి ఎక్కుతున్నారు.
బొగ్గు కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ సిట్ పేరుతో మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లను ప్రశ్న
KTR | బొగ్గు కుంభకోణం వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
KTR | కాంగ్రెస్ కీలక నాయకుల బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహరం నడుస్తుందని, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ట్రాష్ కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ
సీఎం రేవంత్రెడ్డి తన బావమరిది సృజన్రెడ్డితో కలిసి చేసిన సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
Mamata Banerjee | బొగ్గు కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉన్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాల పెన్ డ్రైవ్లు తన వద్ద ఉన్నాయని తెలిపారు. తనపై మరింత ఒత్తిడి చే
‘కొలువుల దందాలో కోటికి స్కెచ్' అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం భూపాలపల్లి కోల్బెల్ట్ ఏరియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. సమారు 30 మంది నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల చొప్పున వసూలు చేసిన �
అదానీ గ్రూప్ నుంచి చేసుకున్న బొగ్గు దిగుమతుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్(డీవీఏసీ)కు తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది.