ఇతర రాష్ర్టాల్లో బొగ్గు బ్లాకులతోపాటు ఇతర ఖనిజ గనులను సాధించుకొని జాతీయస్థాయిలో సింగరేణి సంస్థ ఎదుగుతోందని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప�
రాష్ట్రంలోని బొగ్గుబావులను వేలం వేయొద్దని ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ మీదుగా ర్యాలీగా బయలుదేరగా, మెట్రోస్టేషన్ వద్ద కార్మిక సంఘాల న�
Coal blocks | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను( Coal blocks) వేలం వేయడాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య(Sammaiah) డిమాండ్�
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన దశలవారీ దీక్షల్లో భాగంగా శుక్రవారం జీఎం కార్యాలయం ఎదుట అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ
‘తెలంగాణ కొంగు బంగారం, సిరుల మాగాణం సింగరేణిని బొంద పెట్టడానికే సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పదవిని బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది.
సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, బ్లాక్లన్నీంటినీ సింగరేణి సంస్థకే అప్పగించాలని భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశ
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి.. పచ్చజెండా ఊపి వారం తిరక్కముందే విద్యుత్తు వ్యవస్థను అదానీ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని, ప్రభుత్వ సంస్థలు ఒకొకటిగా ప్రైవేట్పరం చే సేందుకు ర
ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని ప్రైవేటీకరించొద్దని టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని
బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొత్తగూడెం ఏరియాలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మైన్స్, ఓసీలు, డిపార్ట్మెంట్లోని కార్మికులు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణలోని బొగ్గు బ
‘సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ప్రైవేట్కు అప్పనంగా కట్టబెట్టి సంస్థ మనుగడను, 40వేల మంది కార్మికుల భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చాలని చూస్తున్నది.
బొగ్గు బ్లాకుల విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
బొగ్గు బ్లాకుల విషయంలో బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇతర రాష్ర్ర్టాల్లో ప్రభుత్వ