తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ ప్రభుత రంగ సంస్థ అయిన సింగరేణికే నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
MLA Jagadish Reddy | సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడం అనేది.. సింగరేణికి ఉరి వేయడమే అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేండ్లు కాపాడితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండి
ఓసీపీల్లో పని చేసే వోల్వో డ్రైవర్లు, హెల్ప ర్లు, ఓబీ కాంట్రాక్ కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే ఆయా యాజమాన్యాలపై ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్ అన్నారు. ఆద�
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ దొంగ పాదయాత్రలు చేస్తూ అబద్ధాలు చెప్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వి�
సింగరేణిలాంటి సంస్థ ఆధారపడేదే బొగ్గు గనులపై. అలాంటి సంస్థకు బొగ్గు బ్లాకులే ఇవ్వకుంటే.. సింగరేణి ఏం పనిచేయాలి? పనే లేకపోతే దాని మనుగడ ఎట్లా? తెలంగాణ సిరులగనిని పనిగట్టుకుని మూతపడేసేలా కేంద్రం ప్రయత్నిస్
Singareni | సింగరేణిపై కేంద్రం కుట్రకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. కేంద్రం కుట్రను బండి సంజయ్ అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. కోయలగూడెం మ�
నిన్నటివరకు.. పలు రాష్ర్టాల్లో బొగ్గుకొరత.. ఫలితంగా విద్యుత్తు కోతలు.. కేంద్రం ఒత్తిడితో ఎన్టీపీసీ వంటి సంస్థలన్నీ బొగ్గు దిగుమతి చేసుకోక తప్పని సంకటస్థితి. సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని రాష్ర్టాలు వాద�
MLC Kavitha | సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
Singareni | సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు ఉధృతం చేస్తున్నది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు
భూపాలపల్లి: బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా చేపట్టిన సింగరేణి సమ్మె రెండో రోజుకు చేరింది. సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నాలుగు �
Singareni | సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె ప్రారంభమయింది.