పౌర సరఫరాల శాఖలోని కొందరు అధికారుల సహకారంతో పలువురు రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను డెలివరీ చేయడం లేదు. అయినా అధికారు�
ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని రైస్మిల్లులపై పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక అధికారులతో కలిసి శుక్ర, శనివారాల్లో దా�
అక్రమాలకు పాల్పడిన, పాల్పడుతున్న పలు పారాబాయిల్డ్ రైస్ మిల్లుల యాజమాన్యాలు భారీ దోపిడీకి తెరలేపుతున్నట్లు తెలుస్తున్నది. రెవెన్యూ రికవరీ యాక్ట్లోని లొసుగులను అదునుగా చేసుకొని వందల కోట్ల రూపాయలను �
రైతుకు మద్దతు ధర ఇస్తూ ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొంటున్నది. సదరు ధాన్యాన్ని పైసా పెట్టుబడి లేకుండా కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పేరిట మిల్లర్లకు అందిస్తున్నది.
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని డిఫాల్టర్లపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో నాలుగు రైస్ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
సీజన్లు గడిచిపోతున్నా.. రంగారెడ్డి జిల్లాలో మిల్లర్ల నుంచి కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) మాత్రం వెనక్కి రావడం లేదు. 2022-23 యాసంగికి సంబంధించి సీఎంఆర్ గడువు ముగిసింది.