వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని, డిస్కంలను ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి స్పష్టం చేయనుంది. విద్యుత్తుపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ ముందు తెలంగాణ ప్రభుత్
TSSPDCL | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తది�
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఎస్పీడీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. సోమవారం విద్యుత్తు సూపరింటెండింగ్ ఇంజినీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో రఘుమారెడ్డి ఆడి�
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్తు లైన్లను వెంటనే పునరుద్ధరించాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు.
దక్షిణ తెలంగాణ విద్యు త్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)కు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) సోలా ర్ రూఫ్ టాప్ ఎనర్జీ (ఈపీఎస్/రెస్కో) విజేత (సిల్వర్) క్యాటగిరీలో అవార్డు లభించింది.
సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. కరెంటు లైన్లు, వైర్లకు దూరంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి సూచించారు.
గృహ (క్యాటగిరీ-1), గృహేతర (క్యాటగిరీ-2) విద్యుత్తు సర్వీస్ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపు (పేరు మార్పు) ప్రక్రియను మరింత సులభతరం చేసినట్టు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
ఉత్తర్వులు జారీ చేసిన సీఎండీ రఘుమారెడ్డి హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ పోస్టుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక ప్రైవేట్ మీటర్ రీడర్ సహా ఐదుగురు ఉద్యోగు�
పరిష్కరించకపోతే అధికారులు జరిమానా చెల్లించాల్సిందే ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు హెచ్చరిక హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సరఫరా, పంపిణీ, బిల్లింగ్ తదితర అంశాలపై ఫిర్యాదుల కోసం రాష్ట్�
వెంగళరావునగర్ : విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్,జీపీఎఫ్ సమస్యల పై ప్రభుత్వంతో చర్చించనున్నట్టు టీఎస్ జెన్కో, ట్రాన్స్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. తెలంగ�
Heavy rains | హైదరాబాద్లో భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్ అధికారులను ట్రాన్స్ కో శాఖ అప్రమత్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండా�