ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో దోమల నివారణ చర్యలు ప్రహసనంగా మారాయి. ఫాగింగ్ పేరుతో ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం డీజిల్ రూపంలో గాల్లో కలిసిపోతున్నా..దోమల జోరు మాత్రం తగ్గడం లేదు. �
Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.