హైదరాబాద్ నగర కీర్తి కిరీటంలో ఇదో మాయని మచ్చ. క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో పేరుకుపోతున్న చెత్తాచెదారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రై కార్పొరేషన్ల నుంచి సేకరించిన
ఖాళీ స్థలాలకు పన్నులు విధించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లతో పాటు విలీన మున్సిపాలిటీలైన మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్లలో ఖాళీ ప్లాట్లను �
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో దోమల నివారణ చర్యలు ప్రహసనంగా మారాయి. ఫాగింగ్ పేరుతో ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం డీజిల్ రూపంలో గాల్లో కలిసిపోతున్నా..దోమల జోరు మాత్రం తగ్గడం లేదు. �
Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.