తాజాగా ఈడీ అదుపులోకి ఎంపీ సంజయ్ రౌత్ ముంబై, జూలై 31: మహారాష్ట్రపై కేంద్రంలోని మోదీ సర్కార్ వేట కొనసాగుతున్నది. ఇప్పటికే ఫిరాయింపులు, తిరుగుబాటు రాజకీయంతో మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చిన బ
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు ఎప్పుడూ జెండాలు మారుస్తూ వుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రి
నవనీత్ రాణా దంపతులకు మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే… పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రే
అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు యూటర్న్ తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఆ దంపతులు ప్రకటించారు
బీజేపీపై అసెంబ్లీ వేదికగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిప