భోపాల్: గూండాలు, మాఫియాలకు మధ్యప్రదేశ్లో చోటు లేదని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్ కూతుళ్లతో అనుచితంగా ప్రవర్తించే వారిని పూర్తిగా అణిచివేస్తామని హెచ్చరించారు. అక్రమార్కుల ఇంటిని కూ�
Minister gangula Kamalakar Fire on Madhya Pradesh cm shivraj singh chouhan | సీఎం కేసీఆర్ ఒక్క మాటంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు భయం అంటే ఏంటో చూపించేవాళ్లమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన టీఆర్�
Minister Talasani Srinivas Yadav | భారతీయ జనతా పార్టీకి అతిగతి లేక చిల్లర రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ఎల
Minister Srinivas Goud | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని విమర్శించడం పద్ధతేనా? అని ప్రశ్నించార
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొడ్డిదారిన కాంగ్రె
MLA Jeevan reddy | భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అంటేనే బేరగాళ్లు, జూటాగాళ్ల పార్టీ అని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్
Covid Restriction | రాష్ట్రంలో కరోనా మహమ్మారి (Covid-19) పూర్తిగా అదుపులోకి వచ్చిందని, ఇకపై ఎలాంటి ఆంక్షలు (Covid Restriction) ఉండవని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
భోపాల్: సీఎంకు మద్దతుగా నినాదాలు ఇస్తూ, కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ బీజేపీ నేత ఒకరు స్టేజ్ నుంచి కిందపడ్డారు. మధ్యప్రదేశ్ ఖార్గోన్ జిల్లాలోని చైన్పూర్లో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు అ�
బావిలో పడిన బాలిక| ఆడుకోవడానికి వెళ్లిన ఎనిమిదేండ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఆమెను రక్షించడానికి గ్రామస్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో 40 మంది అందులో పడిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని వి
ఆర్థిక సాయం| కరోనా సెకండ్ వేవ్లో మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించనుంది
చిన్నారులకు| కరోనా వల్ల తల్లి దండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రతి నెల ఆర్థిక సాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన పిల్