న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నలుగురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్
జర్నలిస్టులను కరోనా యోధులుగా ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం | కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిపై పోరాటంలో ముందున్న జర్నలిస్టులను మధ్యప్రదేశ్లో �
లాక్డౌన్ లేదు.. కర్ఫ్యూ మాత్రమే | మధ్యప్రదేశ్లో రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ ఉండబోడని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆదివారం స్పష్టం చేశారు.
భోపాల్: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో 60 గంటల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు గురువారం ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. శుక్రవార
భార్యతో గొడవ | ఓ భర్త తన భార్యతో గొడవ ఆమె చేతి వేళ్లను నరికివేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బేతూల్ పరిధిలోని చిచోలి గ్రామంలో గురువారం చోటు
భోపాల్ : పెరుగుతున్న కరోనా కేసులతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే ఇండోర్, భోపాల్, జబల్పూర్ జిల్లాలో ఆదివారం లాక్డౌన్ అమలులో ఉండగా.. కొత్తగా మరో నాలుగు జిల్లాల్లో ఆదివారం లాక్డ
భోపాల్: రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న భోపాల్, ఇండోర్, జబల్పూర్ పట్టణాల్లో 24 గంటల పాటు లాక్డౌన్ను అ�
భోపాల్ : మధ్యప్రదేశ్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా ఆ రాష్ట్ర రాజధాని భోపాల్తోపాటు ఇండోర్ నగరాల్లో ప్రభుత్వం రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ విధించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్