CM Revanth | మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టాటా టెక్నాలజీ ప్రతినిధులు పాల్గొ�
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్లో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) సంస్థలో డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన�
Harish Rao | ‘ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీ�
Shakil Aamir | జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడి ప్రమేయం లేదు.. తనే డ్రైవింగ్ చేసినట్లు ఒప్పుకోక పోతే నా కొడుకుని చంపుతామని పోలీసులు బెదిరిస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు.
KCR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం బీజేపీలో కలిసే అవకాశం ఉందని కేసీఆర్ అన్న�
Meenaga Gopi | తమ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తమ సామాజికవర్గాన్ని వంద రోజుల్లో విస్మరించారని బోయ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మీనగ గోపి ఆరోపించారు.
Palla Rajeshwar Reddy | ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మ�
రైతుబంధుపై నీ లినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో ఏది నిజమో అర్థం కాని అయోమయంలో రైతులు ఉన్నారు. రైతుబంధు స్థానంలో రైతు భర�
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. నియోజకవర్గం పరిధిలోని బొంరాస్పేట్కు వివిధ గ్రామాల నుంచి బస్సు�
CM Revanth | భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వెంట పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్ర
Congress Party | న్యూఢిల్లీ : లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గానూ తొలి జాబితాలో కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్ర
CM Revanth | రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో సీఎం భూమిపూజ నిర్వహించారు.