Telangana | భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి ఫారెస్ట్రెక్ �
కృష్ణా జలాల విడుదలకు సంబంధించిన గణాంకాలను ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీలు సరిగా పనిచేయకపోవడంతో ప్రత్యేకంగా జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని ఏర్పాటు చేసిన నదీ యాజమాన్య బోర్డు (క
ఉచిత చేప పిల్లల పంపిణీని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప
సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలు అభివృద్ధి చెందాయని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసబ్ట్యాంక్ మత్స్యశాఖ కార్యాలయంలో రాష్ట్ర మత్�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన 28 పనులను శుక్రవా�
Telangana | రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్, వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబును ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. కేబినెట్ హోదా కలిగివు�
Thanks to CM KCR | మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకుగాను పుట్ట మధుకర్ (Putta Madhukar ) దంపతులు సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Harish Rao | రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్స్ చేసినా హ్యాట్రిక్ కేసీఆర్దేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి స్ట్రాంగ్ లీడర్ కావాలా..? రాంగ్ లీడర్ కావాలా..? ఎవరు కావాల�
Minister Sabitha Reddy | ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శనివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్
Minister Mahender Reddy | రానున్న సాధారణ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేస్తామని భూగర్భవనరుల , సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి (Minister Mahender Reddy ) �
Hyderabad | బడుగు, బలహీన వర్గాల సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తుందని చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడు అశ్వాపురం వేణుమాధవ్ అన్నారు. పీర్జాదిగూడలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో శ్రీవై�
MLC Kavitha | బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే కరెంట్ చాలంటున్�
MLA Konappa | రాష్ట్రం ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్నదని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం కౌటాలలో దివ్�
రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభం ఘనంగా జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�